ఇబ్రహీంపట్నం,వెలుగు: గుండెపోటుతో ఇబ్రహీంపట్నం పీఎస్ లో విధులు నిర్వహించే ఏఆర్ ఏఎస్సై శనివారం చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్ల హన్మకొండకి చెందిన పాపయ్య(56) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఏఆర్ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం పోలీస్ క్వార్టర్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న పాపయ్యకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే పడిపోయాడు. క్వార్టర్స్ లో పాపయ్య ఒక్కడే ఉండటంతో ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. డ్యూటీకి టైం కావడంతో తోటి పోలీసులు పాపయ్య ఫ్లాట్ దగ్గరికి వెళ్లారు. అక్కడ పాపయ్య పడిపోయి ఉండటాన్ని గమనించిన వారు వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే పాపయ్య చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.
గుండెపోటుతో ఏఎస్సై మృతి
- హైదరాబాద్
- June 16, 2019
లేటెస్ట్
- ఎగ్జామ్ ఫీజులో 10శాతం డిస్కౌంట్ ఇస్తామని మోసం.. యువకుడు అరెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
- Vamika: మూడేళ్లకే బ్యాట్ పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే