రాజస్థాన్ లో భానుడి భగ..భగలు 

రాజస్థాన్ లో భానుడి భగ..భగలు 

సమ్మర్ స్టార్టింగ్ లోనే ఎండలు మండుతున్నాయి. దేశంలోని పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, గోవాలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. భానుడి భగ..భగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో ఎండలు మరింత మండిపోతాయని ఐఎండీ హెచ్చరించింది.  రాజస్థాన్ లోని ఎనిమిది నగరాల్లో మంగళవారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉండగా గోవాలో మాత్రం వెదర్ డిఫరెంట్ గా మారింది. రానున్న రెండు,మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం

అబద్ధాలు చెప్పుడు.. ఆస్తులు పెంచుకునుడే కేసీఆర్ పని

గాంధీ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లు