
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో టెస్టు కోసం టీమిండియా మార్పులు చేసింది. అందరు ఊహించినట్టుగానే ఓపెనర్ కేఎల్ రాహుల్ని తప్పించి అతడి స్థానంలో శుభ్మన్ గిల్ని తుదిజట్టులోకి తీసుకున్నారు. అటు షమికి విశ్రాంతినిచ్చి ఉమేశ్ యాదవ్కు చోటు కల్పించారు.
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, సిరాజ్.
ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), హాండ్స్కాంబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లైయన్, కునెమన్.