తిరువనంతపురం: భారత్లో తొలి కరోనా పేషెంట్కు మళ్లీ వైరస్ సోకింది. నిరుడు జనవరిలో చైనాలోని వుహాన్లో ఎంబీబీఎస్ చదువుతూ భారత్కు తిరిగొచ్చిన 20 ఏండ్ల కేరళ యువతికి ఆ రాష్ట్రంలో హెల్త్ సిబ్బంది టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెనే మన దేశంలో తొలి కరోనా పేషెంట్. త్రిసూర్ జిల్లాకు చెందిన ఆమెకు రెండోసారి వైరస్ సోకింది. ఇటీవల ఆమె కాంటాక్ట్ అయిన వ్యక్తికి కరోనా రావడంతో ముందు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకుంది. మంగళవారం ఉదయం టెస్ట్ రిపోర్ట్ కరోనా పాజిటివ్ అని రావడంతో, ఆమె హోం ఐసోలేషన్లో ఉందని జిల్లా హెల్త్ అధికారులు తెలిపారు. ఆ యువతికి ఎటువంటి లక్షణాలు లేవని, తమ హెల్త్ టీమ్ బేసిక్ కరోనా మెడిసిన్స్ కిట్ను అందించిందని చెప్పారు. ఆమె ఇప్పటి వరకు ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
భారత్లో తొలి కరోనా పేషెంట్కు మళ్లీ పాజిటివ్
- దేశం
- July 13, 2021
లేటెస్ట్
- యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు
- గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి చెందుతుంది : పురాణం సతీశ్ కుమార్
- బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు : కిషన్ రెడ్డి
- జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది ఎమ్మెల్యేలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- అదాని, అంబానీ జపం బంద్.. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తీరు మారింది : మోదీ
- జేపీ నడ్డాకు బిగ్ షాక్.. కర్ణాటక పోలీసులు సమన్లు
- IPL 2024: ఐపీఎల్ మ్యాచ్లో రాజకీయ నినాదాలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
- డీకే అరుణ vs వంశీచంద్ రెడ్డి .. ఎదురుపడిన అభ్యర్థులు
- V6 DIGITAL 08.05.2024 EVENING EDITION
- Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కామెడీ ఫిల్మ్ ..తెలుగు ఓటీటీలోకి రానున్న హన్సిక పార్ట్నర్
Most Read News
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..
- రాజమండ్రిలో భారీ వర్షం.. రహదారులు జలమయం..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు
- KIA EV3 ఎలక్ట్రిక్ SUVను మే 23న లాంఛింగ్