హైదరాబాద్: బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన పార్టీ గుర్తు గాడిద గుడ్డు అని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు. గాడిద అసలు గుడ్డు పెట్టదు కానీ సీఎం రేవంత్ రెడ్డి పెట్టించారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు. అలాంటి ఆలోచన అసలు బీజేపీకి లేదదు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది’ అని కిషన్అన్నారు.
బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు : కిషన్ రెడ్డి
- హైదరాబాద్
- May 8, 2024
లేటెస్ట్
- తెలంగాణ నేలపై పక్క రాష్ట్రాల సీడ్
- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సూర్యాపేట మామిడి మార్కెట్లో వ్యాపారుల గోల్ మాల్
- పెట్టుబడులు పెంచిన టాటా మోటార్స్
- సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి: భట్టి విక్రమార్క
- సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన పాలన
- ఆఖరాటలో సన్షైన్
- ఆప్ అంతమే బీజేపీ టార్గెట్.. ఆపరేషన్ ఝాడు చేపట్టింది : కేజ్రీవాల్
- ఢిల్లీలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం
- గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు