కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. గోవింద్ పేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు చెప్పారు. జిల్లాలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు రూ.67 కోట్లతో నిర్మిస్తున్నామన్న ఆయన.. మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.4400 కోట్లతో రైల్వే లైన్లు అభివృద్ధి చేస్తున్నట్లు అర్వింద్ ప్రకటించారు. నిజామాబాద్, బాసర రైల్వే స్టేషన్ల అధునికీకరణకు కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే రైల్వే పనులు పెండింగ్ : ఎంపీ అర్వింద్
- తెలంగాణం
- February 15, 2023
లేటెస్ట్
- T20 World Cup 2024: శని ఉన్నాడు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అంపైర్లు వీరే
- గాల్లో తేలినట్లుందే : పల్సర్ NS 400Z వచ్చేసింది.. లక్షా 85 వేలకే 373 cc బైక్
- గోదావరి నీళ్లను మనకు దక్కకుండా చేసిండు కేసీఆర్:గడ్డం వంశీకృష్ణ
- చంద్రబాబు మేనిఫెస్టోలో పెన్షన్ హామీ ఎత్తేశాడు...సీఎం జగన్
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- Kavya Maran: ఒక్క పరుగుతో విజయం.. కావ్య మారన్ మాస్ సెలబ్రేషన్స్
- టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ : ఇలా చేస్తే రిజర్వేషన్ ఛార్జీలు ఉండవు
- Health Tips: మండే సూర్యుడికి ఇలా చెక్ పెట్టండి..
- Indian Premier League: భారీగా తగ్గిన IPL ఫ్రాంచైజీల ఆదాయం..
- Sabari movie review: కూతురి కోసం తల్లి పోరాటం.. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన శబరి ఎలా ఉందంటే?
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్