న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. అత్యంత కీలకమైన దశలో.. మహేంద్రసింగ్ ధోనీ తోకలిసి రవీంద్రజడేజా భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. వేగంగా ఆడిన రవీంద్ర జడేజా.. హాఫ్ సెంచరీతో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 39 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 రన్స్ చేశాడు జడేజా. 48 బాల్స్ లో 72 రన్స్ చేయాల్సిన దశలో భారత్ ధోనీ, జడేజాల నుంచి కొన్ని భారీషాట్లతో కూడిన స్టాండింగ్ ఒవేషన్ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.
The sword twirl comes out ⚔️
Ravindra Jadeja brings up a brilliant fifty from just 39 balls ?
He's keeping India in this game – can he take them over the line?#INDvNZ | #CWC19 | #TeamIndia pic.twitter.com/WWJDgInWaE
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019

