NDA సర్కార్ కొలువు తీరకముందే లుకలుకలు మొదలయ్యాయి.BJP మిత్రపక్షమైన JDU మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఏర్పడనున్న కేబినెట్ లో రెండు మంత్రి పదవులు కావాలని కోరింది JDU. అయితే ప్రస్తుతానికి ఒకే మంత్రి పదవి కేటాయిస్తామనడంపై జేడీయూ నిరాకరించింది. కేంద్ర మంత్రివర్గంలో చేరబోమంటూ ప్రకటన చేసింది. కేవలం మిత్రపక్షంగానే కొనసాగుతామని…NDA కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు JDU చీఫ్ నితీశ్ కుమార్. JDUతో పాటు అప్నాదళ్ కూడా ఎలాంటి పదవులు తీసుకోబోమని తేల్చి చెప్పి…NDA కు ఝలక్ ఇచ్చాయి మిత్రపక్షాలు.
NDA కు JDU,అప్నాదళ్ షాక్
- దేశం
- May 31, 2019
లేటెస్ట్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు