వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన జీపు

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన జీపు

వరంగల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం సంగెం మండలం గవిచర్ల దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఆ జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు. 12 మంది ప్రయాణికులను స్థానికులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఒక మృతదేహం లభ్యం.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.