రూటు మార్చాడు: కుప్పకూలిన భారత్

రూటు మార్చాడు: కుప్పకూలిన భారత్

మొతేరాలో జరుగుతున్నమూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో టిమిండియా 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ కు 33 రన్స్ ఆధిక్యం లభించింది.  భారత బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ రోహిత్ శర్మ 66 రన్స్ చేయగా…కెప్టెన్ విరాట్ కోహ్లీ 27, అశ్విన్ 17 పరుగులు చేశారు. పుజారా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ డకౌట్ అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 5 వికెట్లు పడగొట్టగా, లీచ్ 4 వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 112 రన్స్ కు ఆలౌటైంది.