
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ అనేది పారా అథ్లెటిక్స్ క్రీడలో అత్యున్నత స్థాయి పోటీ. ఇది అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీలోని వరల్డ్ పారా అథ్లెటిక్స్లోని వరల్డ్ పారా అథ్లెటిక్స్ విభాగం ద్వారా నిర్వహిస్తారు.
బ్రాండ్ అంబాసిడర్: ప్రముఖ నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.
నిర్వహణ: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
2025 చాంపియన్ షిప్: 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2025లో భారతదేశంలో ఢిల్లీలో జరగనున్నది.
తేదీలు: 2025, సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు.
వేదిక: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం.
ప్రత్యేకత: భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద పారా స్పోర్టింగ్ ఈవెంట్ ఇది.