కరీంనగర్

దొంగలు హల్ చల్.. క్షణాల్లో భక్తుల సొమ్ము గోవింద.. గోవిందా

ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దొంగల హల్ చల్ చేశారు. భక్తుల సొమ్ములను క్షణాల్లో మాయం చేస్తున్నారు. సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకున

Read More

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ముందు రేషన్ డీలర్ల నిరసన

తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డీలర్లు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రేషన్ డీలర్ల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని సిరిసిల్

Read More

ఎమ్మెల్యే కాన్వాయ్​ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్​

కథలాపూర్, వెలుగు:  కథలాపూర్​ మండల పర్యటనకు వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​బాబు కాన్వాయ్‌ను ఎమ్మార్పీఎస్​ లీడర్లు అడ్డుకున్నారు. సోమవారం మండ

Read More

కరీంనగర్‌‌‌‌లో వేంకటేశ్వరస్వామి ఆలయం..31న భూమి పూజ

కరీంనగర్‌‌‌‌లో వేంకటేశ్వరస్వామి ఆలయం ఈ నెల 31న భూమిపూజ: టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి హైదరాబాద్‌‌‌‌ /

Read More

వడ్లు కొంటలేరని అధికారుల నిర్బంధం

సుల్తానాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండ

Read More

నార్మల్ డెలివరీల టార్గెట్.. తల్లీబిడ్డలకు శాపం

ఉమ్మడి జిల్లాలో 15 రోజుల్లో ముగ్గురు శిశువులు, ఒక బాలింత మృతి టార్గెట్  ‌‌ఉండడంతో సీరియస్ గా ఉన్నా  సిజేరియన్ చేసేందుకు డాక్ట

Read More

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. బంధువుల ఆందోళన..

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మే 13న పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కరీంన

Read More

కవిత క్యాడర్ యూ టర్న్!

లిక్కర్ స్కాంతో  మారిన తీరు కేటీఆర్​ చుట్టే స్థానిక బీఆర్​ఎస్​ లీడర్లు మంత్రి ఫైనల్ చేసిన సభ్యులకే జగిత్యాల జడ్పీ పీఠం  జగిత్యాల

Read More

ఏక్తా యాత్ర ప్రారంభం..భారీ సంఖ్యలో హాజరైన హిందువులు

హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది.  ఏక్తా యాత్రతో కరీంనగర్ పట్టణం కాషాయమయమైంది. నగరంలోని మెయిన్ సెంటర్లలో క

Read More

నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. ఆగని తరుగు దోపిడీలు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. లారీలు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు అంటున్నారు. దీంతో హమాలీల

Read More

మే 14న హిందూ ఏక్తా యాత్ర

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ సిటీలో మే 14వ తేదీన నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు అస్సాం సీఎం హిమంతబి

Read More

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

ముస్తాబాద్ వెలుగు: ముస్తాబాద్ మండలంలోని గూడెం – నామాపూర్ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దర

Read More

బైక్​ దొంగల అరెస్ట్.. 20 బైక్​ల రికవరీ

చొప్పదండి, వెలుగు: కరీంనగర్​లోని సీతారాంపూర్​లో ఉన్న వెంకట్ బజాజ్ షోరూంలో డెలివరీ బాయ్​గా పనిచేస్తూ షోరూం బైక్​లను దొంగిలించి, అమ్ముకుంటున్న ఆనందం శ్ర

Read More