
కరీంనగర్
పర్మిషన్ కొంత తవ్వేది చెరువంత..అనుమతుల్లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
కరీంనగర్, వెలుగు: జిల్లాలోని పలు చెరువుల్లో మట్టి దందా యథేచ్చగా కొనసాగుతోంది. సర్కార్ నుంచి కొద్ది మేర అనుమతులు తీసుకుని అంతకు పదింతల మట్టిని తోడ
Read Moreహామీలు నెరవేర్చాలంటూ ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల నిరసన
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. పెద్ద పల్లి జిల్లా రామగుండానికి చెందిన ఎన్టీపీసీ కాంట్రాక్టు కా
Read More22 గ్రామాలను దత్తత తీసుకున్న కరీంనగర్ ఐఎంఏ
కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రామాలను దత్తత తీసుకుని సంపూర్ణ వైద్యం అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కరీంనగర్ చాప్టర్'ఆవో.. గావ్ చలో
Read Moreమెడికల్ కాలేజీ పనులు అడ్డగింత..భూమికి బదులు భూమి ఇయ్యాలే
వెయ్యి గజాల ప్లాట్ కేటాయించాలి పెద్దూర్ రైతుల డిమాండ్ రాజన్న సిరిసిల్ల,వెలుగు: జిల్లా కేంద్రంలో జరుగుతు న్న మెడికల్ కాలేజీ పనులను పె
Read Moreముదిరాజ్ కులస్తుల ధర్నా.. పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పుతో కొట్టి..కాలపెట్టి ..
ముదిరాజ్ కులస్తులపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముదిరాజ్ కులస్తులు ధర్నాకు దిగారు. ముదిరాజ్ కులస్
Read Moreపురుగుల మందు తాగిన యువ రైతు
కోనరావుపేట, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేటలో నిబంధనలకు విరుద్ధంగా వేసిన బోరును సీజ్ చేస్తామని రెవెన్యూ అధికారులు బెదిరించడ
Read Moreఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిపై ఫిర్యాదు
హుజూరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో తనకు ప్రాణభయముదని హుజూరాబాద్పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఓ యూట్యూబ్ ఛానల్కె
Read Moreఫ్రెండ్స్.. పొలిటికల్ వార్
గంగుల వర్సెస్ పొన్నం వర్సెస్ బండి బండి సంజయ్ కామెంట్స్ తో మొదలైన మాటల యుద్ధం బీ
Read Moreగుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం
కరీంనగర్ జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందారు. శంకరపట్నం మండలం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పరంధాములు గుం
Read Moreఇంటింటికీ బీజేపీ.. సిరిసిల్లలో నేతల పర్యటన
మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ నేతలు పర్యటించారు. గణేశ్ నగర్ 22వ వార్డ్ 143,144 బూత్ లలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Read Moreభూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలె : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
గతంలో నిరుపేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ భూమి హక్కు దారునిగా చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పుడ్ ప్రాసెసింగ్ కోసం కాంగ్రెస్ ఇచ్చిన భూములను లాక్కో
Read Moreకాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు : ఎంపీ అర్వింద్
జగిత్యాల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానిం
Read Moreఅనారోగ్యంతో ఎంపీడీవో మృతి
జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీవో కరివేద మల్లారెడ్డి శుక్రవారం(జూన్ 23) తెల్లవారుజామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కరీంనగర్ ల
Read More