కరీంనగర్

అనారోగ్యంతో ఎంపీడీవో మృతి

జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీవో కరివేద మల్లారెడ్డి శుక్రవారం(జూన్ 23) తెల్లవారుజామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కరీంనగర్ ల

Read More

మూడు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. ప్రతీ స్టేషన్​కు రూ. 20 కోట్లు ఖర్చు చేసేలా ప్లాన్​

పెద్దపల్లి, వెలుగు: అమృత్​ భారత్​ స్కీం లో భాగంగా రైల్వే స్టేషన్లను సెంట్రల్​ గవర్నమెంట్​ అభివృద్ధి చేస్తోంది. ఈ స్కీమ్​కు ఉమ్మడి జిల్లా నుంచి &n

Read More

మరో వివాదంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నాడు. అంబేద్కర్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద న్యూస్ కవరేజ్ కి

Read More

సూరమ్మ ప్రాజెక్టు శిలాఫలకానికి దిష్టి తీసిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాల జిల్లాలో సూరమ్మ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం కథలాపూర్ మండలం కలికోట గ్రామంలో వేసిన శిలాఫలకానికి దిష్టి తీసి, నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకులు.

Read More

గన్నేరువరంలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ

  కాంగ్రెస్ లో చేరిన మండల ప్రజాప్రతినిధులు గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలంలో బీఆర్ఎస్​పార్టీక

Read More

డ్రైనేజీ నిర్మించాలని కౌన్సిలర్​ భిక్షాటన

కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని 10, 11 వార్డుల్లో డ్రైనేజీలు నిర్మించాలని బీజేపీ కౌన్సిలర్​ దాసరి సునీత, బీజేపీ శ్రేణులతో కలిసి బుధవారం భిక్షాటన చేసి నిర

Read More

 అవినీతి తప్ప.. అభివృద్ధి లేదంటూ.. సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్​ కార్పొరేటర్లు

పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్​ పార్టీ వివిధ పనుల్లో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్​ కార్పొరేటర్లు ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అవినీతి తప్

Read More

వింత ఆచారం..చీపుర్లు..చాటలతో..

వింత ఆచారం..చీపుర్లు..చాటలతో.. దేశంలో అనేక ప్రాంతాల్లో అరుదైన ఆచారాలు, వైవిధ్యమైన సంప్రదాయాలు పాటిస్తుంటారు. అదే రీతిలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మ

Read More

కేసీఆర్​ సర్కార్​ అవినీతిలో కూరుకుపోయింది... : వివేక్​ వెంకటస్వామి

అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్​ సర్కార్​ అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జి

Read More

కేసీఆర్​కు కాంగ్రెస్​ మీదే నమ్మకం ఎక్కువ: బండి సంజయ్​

సీఎం కేసీఆర్​కు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కన్నా .. కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపైనే నమ్మకం ఎక్కువని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించా

Read More

కమీషన్ల కోసమే.. ప్రాజెక్టులు కడ్తున్నరు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు ఎందుకియ్యరు?: వివేక్ వెంకటస్వామి  లక్సెట్టిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే రూ. లక్షల కోట్లతో

Read More

మానేరు తీరాన.. మస్త్ ​జోష్​ ఆకట్టుకున్న కల్చరల్ ​ప్రోగ్రామ్స్​

కరీంనగర్, వెలుగు: కేబుల్​ బ్రిడ్జి ప్రారంభోత్సవంతో మానేరు తీరంలో మస్త్​ జోష్​ నెలకొంది. కరీంనగర్‌‌లో కేబుల్​ బ్రిడ్జిని బుధవారం రాత్రి మంత్ర

Read More