కరీంనగర్

వేములవాడలో చల్మెడ పాగా..హైకమాండ్​ హామీతో దూకుడు పెంచిన లక్ష్మీనర్సింహారావు

వేములవాడ, వెలుగు:   బీఆర్‌‌ఎస్​ హైకమాండ్‌కు ఎమ్మెల్యే రమేశ్​బాబు పౌరసత్వ వివాదం తలనొప్పిగా మారడంతో ఈసారి ఆయనకు టికెట్​ఇవ్వకూడ

Read More

 వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీ...

లంచాలకు మరిగిన కొందరు అధికారుల తీరు ఇప్పటికీ మారట్లేదు. మంచిర్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. సోదాల్లో ఓ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్

Read More

వేములవాడ బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది..? చెన్నమనేని వర్సెస్ చల్మెడ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో BRS పార్టీలో రాజకీయాలు హీటెక్కాయి. అక్కడ తాజా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు... బీఆర్ఎస్ నాయకులు

Read More

ఫిట్‌నెస్​ లేకుండానే రోడ్లపైకి.. బస్సులను చెక్​ చేయించడంలో ప్రైవేట్​ విద్యాసంస్థల నిర్లక్ష్యం

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్​సర్టిఫికెట్ లేకుండానే వివిధ విద్యాసంస్థలకు చెందిన సగం బస్సులు రోడ్డెక్కాయి. అకడమిక్

Read More

80 కోట్ల కుటుంబాలకుమూడేండ్లుగా ఫ్రీ రేషన్

మల్యాల, వెలుగు: ‘వన్ నేషన్, వన్ రేషన్’ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మూడేండ్లుగా 80 కోట్

Read More

అవకాశం ఇస్తే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ సాకారం చేస్తాం : ప్రకాశ్ జవదేకర్

వన్ నేషన్– వన్ రేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మూడేళ్లుగా 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం ప

Read More

మంత్రి కొప్పుల నియోజకవర్గంలో తాగునీటి గోస

జగిత్యాల జిల్లా : మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గమైన ధర్మపురి పట్టణంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వ కాలేజ్ రోడ్డు టు గాంధీ రోడ్డు మధ్య

Read More

కిక్కిరిసిన ఎమ్మార్వో ఆఫీసులు.. ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం క్యూ

కులవృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో లబ్దిదారులు ఎమ్మార్వో ఆఫీసులకు క్యూకట్టారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసిల

Read More

అన్నను కాపాడబోయి కరెంట్ షాక్తో తమ్ముడు మృతి

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. బెల్లంపల్లి పట్టణం బుడిదిగడ్డ బస్తీలో  అన్న రాజ్ కుమార్, ఇద్దరు పిల్లలను కాపాడబోయిన తమ్ముడు శరత్ కుమార్ విద్య

Read More

పగిలిన భగీరథ మెయిన్ పైప్ లైన్

జిల్లావ్యాప్తంగా సప్లై బంద్ ​మెట్ పల్లి, వెలుగు: రెండు రోజులు కింద ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం వద్ద భగీరథ మెయిన్ ​పైప్​లైన్​పగిలిపోయి జిల్లాలో

Read More

మంత్రి కొప్పుల అండదండలతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. చెరువు మట్టిని మంత్రి అనుచరులు ఇటుక బట్టిలకు తరలిస్తూ.. కోట్ల రూపాయలు క్

Read More

ఒంటరిగానే గెలుస్తం..రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

బీఆర్ఎస్, కాంగ్రెస్  రెండూ ఒక్కటే 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచేలా కేసీఆర్ ప్లాన్   దేశద్రోహులతో స్నేహమే కాంగ్రెస్ సిద్ధాంతమని

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

    జగిత్యాల జిల్లాలో ఘటన కొడిమ్యాల,వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు సూసైడ్  చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాం సాగర

Read More