కొండగట్టు, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం కొండగట్టు అంజన్నను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను విజయం సాధించాలని కార్యకర్తలు రమణారెడ్డి, రాజేశ్ పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నారని, వారు మంగళవారం మొక్కు తీర్చుకుంటున్నందున ఆలయానికి వచ్చినట్లు లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వీరి వెంట ధర్మపురి, పెగడపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- కరీంనగర్
- April 3, 2024
లేటెస్ట్
- భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన వరద
- రక్తం దొరుకుతలేదు..గద్వాలలో పడకేసిన నేషనల్ హెల్త్ మిషన్
- కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు
- చెప్పుల షాపు ఓనర్కు రాహుల్ సర్ప్రైజ్!
- సదరం కష్టాలకు బ్రేక్ ఇక రెగ్యులర్ గా బుకింగ్స్
- బంగ్లాపై ఘన విజయం..ఫైనల్లో ఇండియా
- బడ్జెట్లలో మద్దతు ధర ఊసే లేదు
- త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు
- డయల్ 100కు కాల్ వస్తే వెంటనే స్పందించండి
- కొత్త ఆరంభం..శ్రీలంకతో ఇండియా తొలి టీ20 మ్యాచ్
Most Read News
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!
- Rajinikanth: మనవడిని స్వయంగా స్కూల్కు తీసుకెళ్లి..క్లాస్ రూమ్లో ముచ్చటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ..