కరీంనగర్

15 రోజులైనా వడ్ల పైసలు పడలే.. 

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో కొన్న వడ్లకు 48గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి 15 రోజులు దాటినా ఇంకా చెల్లించడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక

Read More

ఎంఐఎం చేతిలోనే బీఆర్ఎస్ కారు స్టీరింగ్ : బండి సంజయ్

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ కు అండగా ఎంఐఎం ఉందని, బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎ

Read More

ప్రభుత్వ పథకాల అమలులో ఆర్పీలు కీలకం: మంత్రి గంగుల

  చీరల పంపిణీ చేసిన మంత్రి గంగుల  కరీంనగర్ టౌన్, వెలుగు:  ప్రభుత్వ పథకాల అమలులో ఆర్పీలు కీలకమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చే

Read More

హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య 

జగిత్యాల : జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రతాప్ అనే వ్యక్తి తనను మ

Read More

జగిత్యాల జిల్లాలో చెట్టును ఢీకొన్న లారీ.. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

జగిత్యాల జిల్లాలో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. జగిత్యా

Read More

గోదావరి ఒడ్డే డంపింగ్​యార్డు..పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న బల్దియా వాసులు

రామగుండం కార్పొరేషన్‌‌లో చెత్త వేసేందుకు స్థలం కరువు చెత్త కాల్చడంతో పెరుగుతున్న కాలుష్యం సీరియస్‌‌గా తీసుకోని పాలకవర్గం

Read More

కరీంనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ 

కరీంనగర్ : కరీంనగర్ పద్మనగర్ లో టీటీడీ  వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితుల సమక్షంలో ఆ

Read More

మే 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి భూమి పూజ

కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో మే 31న (బుధవారం) శ్రీవారి ఆలయం నిర్మాణానికి సంబంధించి భూమి పూజ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయం ను

Read More

జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ జీవో జారీ

జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ సందర్భంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కు

Read More

కోరుట్ల పట్టణంలో గుడిసెల కోసం నిరుపేదల పోరాటం

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సంగెం రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలంలో మరోసారి చీరలతో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు పలువురు మహిళలు. సీపీఎం ఆధ్వర్యంలో

Read More

ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గలేదు :  చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్ : తెలంగాణ రాష్ర్టంలో ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గిందనడం నిజం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణికి సమ

Read More

హైవేపై రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్

జగిత్యాల జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ హైవేపై రైతులు ఆందోళనకు దిగారు. వెల్గటూర్ మండలం పాశీగామ రైతులు రోడ్డు పై బస్తాలు వేసి మ

Read More

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్​కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్  అధికారులను ఆ

Read More