
కరీంనగర్
కొబ్బరిచెట్టుపై పిడుగుపాటు..కాయలు బూడిదయ్యాయి
నిన్నటి వరకు ఎండలూ..ఇవాళ మళ్లీ వర్షాలు..రాష్ట్రంలో వాతావరణం జనాలను అతలాకుతలం చేస్తోంది. ఎండల ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని..వాన వల్ల కాస్
Read Moreరోడెక్కిన అన్నదాతలు.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను నిరసిస్తూ.. రాష్ట్రంలో పలుచోట్ల అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు, ఎగుమతుల్లో జాప్యానికి నిరసనగాశన
Read Moreసీఎం కేసీఆర్కు హెచ్చరిక..ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితో ఊరుకోం
జగిత్యాల జిల్లాలోని పాశీగామ, స్థభంపల్లి గ్రామస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్కు పోస్ట్ కార్డులు రాశారు. జనావాసాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దంటూ పోస్ట్ కా
Read Moreరాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: వివేక్ వెంకటస్వామి
అవినీతి అక్రమాలతో తెలంగాణ సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు బీజేజీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్
Read Moreమంచిర్యాల - వరంగల్ గ్రీన్ఫీల్డ్ హైవేకు భూసేకరణ కష్టాలు
గుట్టుచప్పుడు కాకుండా సర్వే చేస్తున్న అధికారులు ఎకరానికి రూ.3.3లక్షలు ఇస్తామంటున్న సర్కార్
Read Moreఐదేండ్ల కింద తప్పిపోయిన బాలిక కోసం రెండు కుటుంబాల పోటీ
కరీంనగర్, వెలుగు : ఐదేండ్ల కింద తప్పిపోయి.. కరీంనగర్ బాలసదన్ లో ఆశ్రయం పొందుతున్న ఓ పాప కోసం రెండు కుటుంబాలు పోటీపడడం ఆఫీసర్లకు తలనొప్పి తెచ్చిపెట్టిం
Read Moreమే 20న కాళేశ్వరంలో పురుషోత్తం రూపాలతో జి.వివేక్ వెంకటస్వామి పర్యటన
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి రామగుండం, మంథని, కాళేశ్వరంలో పర్యటించనున్నారు. రాత్రి1
Read Moreఎక్కువ సౌండ్ వచ్చే సైలెన్సర్లు వాడితే కేసులు : సీపీ
కరీంనగర్ క్రైమ్, వెలుగు: సౌండ్ పొల్యూషన్కు కారణమయ్యే సైలెన్సర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరిం
Read Moreఖాళీ బిందెలతో మహిళల నిరసన
జమ్మికుంట, వెలుగు: ఐదు రోజులుగా నల్లా నీరు రావడం లేదని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లంతకుంట క్రాస్రోడ్ వద్ద గురువారం ఖాళీ బిందెలతో
Read Moreవడ్ల పైసల చెల్లింపుల్లో జాప్యం..కొనుగోళ్లలోనూ ఆలస్యం
25 వేల మంది రైతుల్లో 8 వేల మందికే డబ్బులు జమ స్లోగా ఆన్లైన్ డేటా ఫీడింగ్ ప్రాసెస్ రూ.339.51 కోట్లకు.. వచ్చింది రూ.93 కోట్లే 4.52 లక
Read Moreవడ్లు తెచ్చి నెలైనా కొనలే.. విసిగిపోయి ఐకేపీ సెంటర్ నుంచి మిల్లుకు తరలించిన రైతులు
వడ్లు తెచ్చి నెలైనా కొనలే విసిగిపోయి ఐకేపీ సెంటర్ నుంచి మిల్లుకు తరలించిన రైతులు క్వింటా రూ.1,700కే అమ్ముకున్నరు జగిత్యాల జిల్లా ప
Read Moreలైసెన్స్ రెన్యువల్ కావాలంటే..సిరిసిల్ల పోవాల్నట!
లైసెన్స్ రెన్యువల్ కావాలంటే..సిరిసిల్ల పోవాల్నట! హెవీ వెహికల్ డ్రైవర్లకు సర్కారు ఆదేశం ఐడీటీఆర్లో ఒక్క రోజు శిక్షణ ట్రైనింగ్ సర్టిఫిక
Read Moreక్షుద్రపూజలు కలకలం.. నగ్నంగా నిలబడి, బూడిద రాసుకుని పూజలు చేస్తూ
జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. నగ్నంగా ఓ యువకుడు స్మశాన వాటికలో తిరుగుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్మశాన వాటికలో
Read More