కరీంనగర్
మానాల అభివృద్ధికి రూ.100కోట్లు ఖర్చు చేశాం : వేముల ప్రశాంత్ రెడ్డి
వేములవాడరూరల్, వెలుగు: మానాల అభివృద్ధికి రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.  
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి రావడం గ్యారంటీ : విజయలక్ష్మి
జగిత్యాల టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్&zw
Read Moreకేటీఆర్వి అహంకారపు మాటలు : కేకే మహేందర్ రెడ్డి
తంగళ్లపల్లి, వెలుగు: మంత్రి కేటీఆర్అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా నోటి
Read Moreకరీంనగర్ జిల్లా హాస్పిటల్లో బొమ్మలు వేసి వదిలేసిన్రు
వినియోగంలోకి రాని పీడీయాట్రిక్ అదనపు వార్డు ఎంతమంది వచ్చినా ఒక్క వార్డులోనే ట్రీట్
Read Moreజంతు దినోత్సవం రోజే దారుణం.. 30 కోతులను చంపేసిన్రు..
పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లిలో కలకలం సుల్తానాబాద్, వెలుగు: జంతు దినోత్సవం రోజున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో 30 కోతులను చ
Read Moreకోడ్ కూయకముందే బీఆర్ఎస్ నేతల పరుగో పరుగు
రోజుకు10 ప్రారంభోత్సవాలు.. 20 శంకుస్థాపనలు పెండింగ్ పనుల ఓపెనింగ్కు మంత్రులు, ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు సమావేశాలు పెట్టి.. కారు
Read Moreకథలాపూర్లో జి. వెంకటస్వామి జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైకి చెందిన జర్నలిస్టు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కథల
Read Moreఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు..
కరీంనగర్ జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి పట్టణంలో జీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకా చి
Read Moreగురుకుల కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మందమర్రి ఎస్సీ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థి ప్రభాస్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బులు దొంగతనం చేశాడని మూడు
Read Moreకేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతుండు : సుఖేందర్ గౌడ్
మెట్ పల్లి, వెలుగు : తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడంతో మంత్రి కేటీఆర్ కు మతిభ్
Read Moreఅన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం : కటుకం మృత్యుంజయం
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి కటుకం రాజన్న సిరిసిల్ల,వెలుగు : రానున్న ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణల
Read Moreజగిత్యాల జిల్లాలో కొండగట్టు హుండీ ఆదాయం..రూ.56.78 లక్షలు
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపును అధికారులు బుధవారం చేపట్టారు. ఆలయంలోని 12 హుండీలను లెక్
Read Moreజగిత్యాలలో డబుల్ ఇండ్ల నిర్మాణం చారిత్రాత్మకం : సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు : డబుల్ ఇండ్లు జగిత్యాల పట్టణానికి చారిత్రాత్మకం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్ల
Read More












