కరీంనగర్
సెస్ ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్
24న సెస్ ఎన్నికలు 26న ఫలితాలు... షెడ్యూల్ విడుదల 12 స్థానాలు జనరల్, రెండు మహిళ, ఒకటి ఎస్సీ జనరల్కు కేటాయింపు మొత్తం ఓటర్లు 87,130
Read Moreహుజూరాబాద్ టీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడితో ఎంబీలు చేయని ఆఫీసర్లు
సెలవుల్లో ఉంటూ తప్పించుకుంటున్న ఆఫీసర్లు ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డే చేయిస్తున్నాడని ఆరోపణలు పట్టించుకోని పంచాయతీ రాజ్శాఖ ఈఈ కొత్త ప
Read Moreకరీంనగర్ లో బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు పోస్టర్ రిలీజ్
సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించేందుకు నవంబర్ 28న ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా కొనసాగు
Read Moreకవితను ఇంటికొచ్చి విచారిస్తరా ? సోనియా అయితే ఆఫీసుకు వెళ్లాలా ?
కరీంనగర్: ఈడీ, సీబీఐ చుట్టూ తిరుగుతున్న మంత్రి గంగుల ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్
Read Moreకొండగట్టు బస్సు ప్రమాద బాధితుల ఆందోళన
జగిత్యాల జిల్లా: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు ఆందోళనకు దిగారు. కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్
Read Moreబండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ చీఫ్ నడ్డా
బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కమలం పార్టీ గ్రౌండ్ వర్క్ నెమ్మదిగా పెంచుతోంది. ఈనేపథ్యంలో డిసెంబరు 16న
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
వీర్నపల్లి, వెలుగు : టీఆర్ఎస్పాలనలో ప్రజల బాధలు తీర్చేందుకే బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తోందని పార్టీ స్టేట్ సెక్రటరీ కె. మాధవి అన్నారు. ఆదివారం వీర్
Read Moreకరీంనగర్ లోని ఎల్ఎండీ బ్యాక్ వాటర్ స్థలాలు కబ్జా
కరీంనగర్, వెలుగు: పట్టణంలోని ఎల్ఎండీ ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) ఏరియాలో జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఎల్ఎండీ బ్యాక్ వాటర్ వచ్చే ఏరియ
Read Moreసీబీఐ అధికారులు 20 నిమిషాలే ప్రశ్నించారు: మంత్రి గంగుల
కరీంనగర్, వెలుగు: సీబీఐ ఆఫీసులో 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని.. మళ్లీ మళ్లీ పిలవడం బాగుండదని కాసేపు ఉండండి అంటే ఆగామని మంత్రి గంగుల కమలాకర్ అన్నార
Read Moreనీటిలో మునిగి స్టూడెంట్ మృతి.. కరీంనగర్ జిల్లాలో ఘటన
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. వార్డెన్ చెప్పడంతో నాచు తీసేందుకు బావిలోకి దిగిన ఎనిమిదో క్లాస్ స్టూడెంట్ నీ
Read Moreవార్డెన్ నిర్వాకం.. బావిలో మునిగి విద్యార్థి మృతి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. సెయింట్ ఆంథోనీ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మారం శ్రీకర్ అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూల
Read Moreపుణ్యస్నానాలకు వేములవాడ ధర్మగుండం సిద్ధం
వేములవాడ : భక్తుల పుణ్యస్నానాలకు వేములవాడ ఆలయ ధర్మగుండం సిద్ధమైంది. కరోనా వలన 19 ఫిబ్రవరి 2020 లో ధర్మగుండంలో భక్తుల స్నానాలను అధికారులు నిలిపివ
Read Moreబండిపై నిరాధార ఆరోపణలు.. వ్యక్తిపై కేసు నమోదు
ఎంపీ బండి సంజయ్ కుమార్ పై ట్విట్టర్ లో తప్పుడు పోస్ట్ పెట్టిన సచిన్. కె. రెడ్డి అనే వ్యక్తిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీతో పాటు ఆ
Read More












