కరీంనగర్
ఈ రోజు హైదరాబాద్లో కొంతమందికి నిద్రపట్టదు: మోదీ
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోడీ టూర్ పై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. మోడీ టూర్ ను అబ్జర్వ్ చేస్తే... తెలంగాణలో పాగా వేసేందుకు మోడీ ఫ
Read Moreరాయికల్ పట్టణంలో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆయన తమ్ముడు దేవేందర్ రెడ్డి అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గతంలో జగిత్
Read Moreసింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదు: మోడీ
సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆ అధికారం కేంద్రానికి లేదని చెప్పారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాత
Read MoreRFCL కోసం వివేక్ వెంకటస్వామి చాలా కృషి చేశారు : కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతి
Read Moreతెలుగులో మాట్లాడిన మోడీ.. సభలో కేరింతలు
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో మోడీ తెలుగులో స్పీచ్ మొదలు పెట్టారు. తెలుగు ప్రజలక
Read Moreకరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
పెద్దపల్లి, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ సభకు రైతులు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకట స్వామి పిలుపునిచ
Read Moreసిరిసిల్లలో రైతుల ధర్నా
గంభీరావుపేట, వెలుగు: ధాన్యం కొనుగోలులో సంచికి 40 కిలోల 600 గ్రాముల తూకానికి బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు ఆగ్రహించారు. శుక్రవారం రాజన్న సి
Read Moreకేసీఆర్ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటో ఆలోచించాలి : గంగుల
దేశం మొత్తంలో పండించిన ప్రతీ గింజను కొనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమ
Read Moreఎంపీ సంతోష్ తండ్రి ఇంటి ముందు దళిత కుటుంబం నిరసన
కరీంనగర్ : టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తండ్రి రవీందర్ రావు మోసం చేశాడంటూ ఓ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. తనకు రావాల్సిన రూ.30 లక్షలు ఇవ్వ
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మెట్ పల్లి, వెలుగు: ఆర్టీఏ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై వాహనాలు నడిపిస్తే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారి రంజిత్ పేర్కొన్నారు. గురువారం మెట్ పల్లి శివా
Read Moreపెగడపల్లిలో జేసీబీలు రాకుండా ఊర్లో కంచె వేసిన గ్రామస్తులు
పెగడపల్లి, వెలుగు : మండలంలోని నంచర్ల గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో అధికార పార్టీ లీడర్లు ఏకపక్షంగా ఒకే వాడలో ఇళ్లు కూలుస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం
Read Moreఆర్ఎఫ్ సీఎల్ అందుబాటులోకి వస్తే తక్కువ ధరలకే ఎరువులు : వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : రైతులకు మేలు చేసే ఆర్ఎఫ్ సీఎల్ (రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్) కంపెనీని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే కార్యక్
Read Moreఈడీ, ఐటీ అధికారులు ఏ డాక్యుమెంట్ అడిగినా ఇస్తా : మంత్రి గంగుల
కరీంనగర్: ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి స్పందించారు. దర్యాప్తునకు సహకరించేందుకే తాను వెంటనే దుబాయ్ నుంచి బయలుదేరి వచ్చానన్నారు. విచారణ
Read More












