బీదర్: కరోనా విజృభిస్తున్నందున అవసరమైతే తమ రాష్ట్రంలో లాక్ డౌన్ వేయడానికీ వెనుకాడబోమని కర్నాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ' వైరస్ బారిన పడకుండా ఉండేందుకు, తమ బాగు కోసమైనా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ వారు మాట వినకుండా అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం మేం కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లాక్ డౌన్ కూడా విధిస్తాం' అని యడ్డీ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ముందు జాగ్రత్తగా రాత్రి పూట కర్ఫ్యూ విధించామని తెలిపారు. ప్రజలు సహకరిస్తే కరోనా సెకండ్ వేవ్ ను ఓడించగలమని చెప్పారు.
లాక్ డౌన్ వేసేందుకు అస్సలు వెనుకాడం
- దేశం
- April 13, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : పొద్దుటూరి వినయ్ రెడ్డి
- అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
- మహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
- కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన ఉండాలి : భవేశ్ మిశ్రా
- పోలింగ్ బూత్లో విషాదం.. CRPF జవాన్ మృతి
- చిన్న పిల్లకు ఓటేందీ అనుకోవద్దు.. వయస్సు తెలిస్తే షాక్
- చెక్పోస్టుల వద్ద నిరంతరం పహారా ఉండాలి : అంబర్ కిశోర్ ఝా
- నాగ్ దార్ గ్రామంలో చెప్పులు కుడుతూ ప్రచారం
- ఎర్రబోడులో తాగునీటి కోసం గొత్తికోయల ఆందోళన
- మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన పులిమామిడి రాజు
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..