ఖమ్మం
ఈద్గాల వద్ద గట్టి బందోబస్తు : సీపీ సునీల్దత్
ఖమ్మం, వెలుగు: రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. గురువారం ముస్లిం సోదరుల సామూహికప్రా
Read Moreఖమ్మంలో రంజాన్ షాపింగ్ సందడి..
రంజాన్ సందర్భంగా బుధవారం రాత్రి ఖమ్మంలోని కమాన్ బజార్, కస్బా బజార్, వైరా రోడ్డు, ఇల్లందు రోడ్డు, న్యూ బస్టాండ్ రోడ్లలోని షాపింగ్ మాల్స్ రద్దీగా మారాయ
Read Moreచలువ చప్పర వాహనంపై ఊరేగిన రామయ్య
శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చలువ చప్పర వాహనంపై ఊరేగారు. ఉదయం యాగశాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. చతుస్థానార్చనలు చేశారు.
Read Moreవెలుగుమట్ల అర్బన్ పార్క్ ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఖమ్మం
Read Moreఫారెస్ట్ గుట్టలపై ఎగిసిపడిన మంటలు
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఇందిరా కాలనీ నుంచి శ్రీనివాస కాలనీ వరకు విస్తరించి ఉన్న ఫారెస్ట్ గుట్టలకు బుధవారం మంటల
Read Moreచెరువు తవ్వకాన్ని అడ్డుకున్న గొత్తికోయలు..
ములకలపల్లి,వెలుగు: తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు కుంట తవ్వుతుండడంతో ఆగ్రహించిన గొత్తి కోయలు వారిపై దాడి చేశారు. ఈ సందర్భంగా
Read Moreఖమ్మం జిల్లాలో జోరుగా బెల్ట్ దందా!
కోడ్’ ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఆగని అక్రమ మద్యం అమ్మకాలు తనిఖీలు చేస్తున్నా తగ్గేదేలేదన్నట్లుగా వ్యాపారుల తీరు.. కొందరు అధికారులే ప్రో
Read Moreయువతే కాంగ్రెస్ కు వెన్నెముక : మట్టా రగమయి
సత్తుపల్లి, వెలుగు : కాంగ్రెస్ పార్టీకి యువతే వెన్నెముక అని, యువత రాజకీయాల్లోకి రావాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రగమయి అన్నారు. మంగళవా
Read Moreఘనంగా ఖమ్మం పీఠం బిషప్ .. సగిలి ప్రకాశ్ అభిషేక మహోత్సవం
ఆయా రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు, మత గురువులు హాజరు ఖమ్మం రూరల్, వెలుగు : ఆర్సీఎం ఖమ్మం పీఠం బిషప్ గా సగిలి ప్రకాశ్అభిషేక మహోత్సవం మంగళ
Read Moreఆర్సీహెచ్పీలో ఎలక్ట్రీషియన్ల సంఖ్య పెంచాలి : రజాక్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీహెచ్పీలో ఎలక్ట్రీషియన్ల కొరత ఉందని ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ. రజాక్ అధికారు
Read Moreఅగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధం
అశ్వారావుపేట, వెలుగు: అగ్ని ప్రమాదంలో ఓ పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని ఆసుపాకలో మంగళవారం జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
కామేపల్లి, వెలుగు : మండలంలోని పండితాపురంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. ఇరువర్గాల్లోని సభ్యులకు గాయాలయ్యాయి. స్
Read Moreదండకారణ్యంలో 21 ఏండ్ల తర్వాత తెరుచుకున్న రామాలయం
భద్రాచలం, వెలుగు : 21 ఏండ్ల తర్వాత చత్తీస్గఢ్ దండకారణ్యంలో పురాతన రామాలయం తెరుచుకుంది. మావోయిస్టు ప్రభావిత బస్తర్ప్రాంతం సుక్మా జిల్లా చింతల్నార్
Read More












