ఖమ్మం
ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం 40,420 దరఖాస్తులు : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 40,420 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల బుధవారం
Read Moreఖమ్మం జిల్లాలో జీతాలు చెల్లించాలని ఉద్యోగుల ధర్నా
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా ప్రభుత్వం ప్రధాన హాస్పిటల్ లో ఏజెన్సీ ద్వారా పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్లు, పేషెంట్ కేర్, శానిటేషన్ ఉద్యోగు
Read Moreవిప్పలమడకలో కల్లంలోని మిర్చి చోరీ
రూ. 1.50లక్షల విలువైన మిర్చి దొంగలించారని రైతు ఆవేదన వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో మంగళవారం అర్ధరాత్రి సుమారు ఏడ
Read Moreడిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ అరెస్ట్
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం జీళ్ళ చెరువులోని దేవస్థానం ఎండోమెంట్ భూముల విషయంలో అక్రమాలు చేటు చేసుకున్నాయి. బిఆర్ఎస్ నాయకులు గతంలో అధికారాన్ని అ
Read Moreఖమ్మం జిల్లాలో గృహజ్యోతిపై అధికారుల కసరత్తు
విద్యుత్ కనెక్షన్లకు ఆధార్, రేషన్ కార్డు లింక్ వివరాలు సేకరిస్తున్న విద్యుత్శాఖ సిబ్బంది 15లోగా ప్రాసెస్ పూర్తి చేసేందుకు ప్లాన్
Read Moreఫారెస్ట్ భూముల్లో నిర్మాణాలు.. ధ్వంసం చేసిన అధికారులు
ఇల్లందు మండలంలో ఉద్రిక్తత తమ భూమే అంటున్న బాధితులు హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం పోలపల్లి సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొ
Read Moreవాణిజ్య పంటలు వేసి బాగుపడాలి : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : రైతులు వాణిజ్య పంటలు వేసి అభివృద్ధి చెందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్
Read More‘వైరా’ దారి దోపిడీ దొంగలు దొరికిన్రు..
వైరా,వెలుగు : కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పి మూడు బిళ్లల ఆట పేరుతో వృద్ధ దంపతుల వద్ద మూడు రోజుల కింద రూ.1.25 లక్షల సొత్తును దుండగులు చోరీ చేసిన స
Read Moreవేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దు : సందీప్ కుమార్
పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా జీళ్లచెరువు వాటర్ గ్రిడ్లో నాలుగు జిల్లాల సమ
Read Moreఖమ్మం జిల్లాలో..సీజ్ చేసిన వాహనాలకు వేలం
కారేపల్లి, వెలుగు : నాటు సారా, బెల్లం తరలిస్తూ పట్టుబడ్డ వాహనాలను ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం వేలం వేశారు. కారేపల్లి క్రాస్ రోడ్ లోని ఎక్సైజ్ కార
Read Moreబీఆర్ఎస్ కౌన్సిలర్ భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలపల్లి సమీపంలోని కొండపల్లి సరిత, కొండపల్లి మనీలా భూములపై అధికారులు దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. నిన్న రా
Read Moreమున్నేరు ముంచకుండా గోడలు!..6 నుంచి 11 మీటర్ల ఎత్తులో నిర్మాణం
రెండు వైపులా కలిపి 17 కిలోమీటర్ల మేర ఆర్సీసీ వాల్ రూ.501.30 కోట్ల అంచనాతో ఆన్లైన్ టెండర్లు
Read Moreక్రీడలతో మానసికోల్లాసం : జే.సత్యనారాయణ
అశ్వారావుపేట, వెలుగు : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి దోహదపడతాయని అగ్రికల్చర్ యూనివర్సిటీ లా డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫెర్స్ డాక్టర్
Read More












