బిపిన్ రావత్ చివరి సందేశాన్ని రిలీజ్ చేసిన అధికారులు

బిపిన్ రావత్ చివరి సందేశాన్ని రిలీజ్ చేసిన అధికారులు

మొదటి  చీఫ్ ఆఫ్  ఢిఫెన్స్ స్టాఫ్  జనరల్  బిపిన్ రావత్  చివరి సందేశాన్ని స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా  వినిపించారు. డిసెంబర్ 7న   రికార్డ్ చేసిన  ఈ సందేశంలో  భారత సైనికులందరికీ ఆయన  శుభాకాంక్షలు  తెలిపారు. 1971లో  పాకిస్థాన్ పై  జరిగిన యుద్ధంలో విజయం సాధించినందుకు  విజయోత్సవాలు  జరుపుకుంటున్నామని  చెప్పారు. ఈ యుద్ధంలో అమరులైన వారికి  అంజలి ఘటిస్తున్నా... బిజీ షెడ్యూల్ ఉండటంతో.. ఈ నెల 7నే రావత్ సందేశాన్ని రికార్డ్ చేశారు.