లేటెస్ట్

ఆమె హ్యుమానిటీ చూసి ఇంప్రెస్ అయ్యాను : కేటీఆర్

శ్రీదేవి ఆకస్మిక మరణ వార్త విని షాక్ కు గురయ్యానన్నారు మంత్రి కేటీఆర్. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో టెక్ స్టార్టప్ ను లాంచ్ చేసే సమయంలో ఆమెను

Read More

కాకా TTL టోర్నమెంట్ ఫైనల్: మెదక్ VS ఆదిలాబాద్

జి.వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ క్రికెట్ లీగ్ ముగింపు ఉత్సవం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఘనంగా జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత చివరి మ్యాచ్

Read More

సొరంగంలో నిజాం ఫిరంగి,తూటాలు

హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురాలో ఓ ఇంటి నిర్మాణం కోసం చేస్తున్న తవ్వకాల్లో సొరంగం బయటపడింది. సొరంగంలో నిజాం నవాబు కాలం నాటి ఫిరంగి, తూటాలు లభ్యమయ్యాయి.

Read More

యాదాద్రి: ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులక

Read More

అప్పటి వరకూ నిజమని నమ్మలేదు : జయప్రద

నటి శ్రీదేవి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జయప్రద. శ్రీ దేవి చనిపోయిందని తెలియగానే చెడు కల వచ్చేందేమో అని అనుకున్నానని, టీవీల్లో చూసే వరకు శ

Read More

శ్రీదేవి నటించిన చివరి సినిమా అదే

నటి శ్రీదేవి ఆకస్మిక మరణంతో వెండితెర మూగవోయింది. ఆమెను వెండితెరపై చూసే అదృష్టాన్ని కోల్పోయామని ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మళ్లీ పు

Read More

గోదాముల సామర్థ్యం పెంచాం: హరీశ్

రాష్ట్రంలో ఏడాదిలో గోదాముల సామర్థ్యం పెంచామన్నారు మంత్రి హరీశ్‌రావు. రాష్ట్ర రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రూ.

Read More

ఆమె మ‌న‌ల్ని వ‌దిలి ఎందుకు వెళ్లిందో: బాలకృష్ణ,నాగార్జున

సీనియ‌ర్ న‌టి శ్రీ‌దేవి మ‌ర‌ణం భార‌తీయ సినీ ఇండస్ట్రీకి తీరని లోటన్నారు సీని ప్రముఖులు. ఆమె హఠాన్మరణం చాలా బాధాకరమన్నారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.

Read More

భూరికార్డుల ప్రక్షాళన జరిగింది తెలంగాణలోనే: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన జరగలేదన్నారు సీఎం కేసీఆర్. రాజేంద్రనగర్‌లో జరిగినరైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్స

Read More

శ్రీదేవి మృతితో మా కుటుంబం షాక్ అయింది : సంజయ్ కపూర్

శ్రీదేవి ఆకస్మిక మరణంతో తమ కుటుంబం మొత్తం షాక్‌కు గురైందన్నారు ఆమె మరిది సంజయ్ కపూర్. ఆమెకు ఎలాంటి గుండె జ‌బ్బులూ లేవ‌ని సంజయ్ తెలిపారు. దుబాయిలోని జు

Read More

భారత జవాన్లకు చైనా భాష

భారత ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) జవాన్లు చైనా భాషను నేర్చకుంటున్నారు. బోర్డర్ దగ్గర చైనా సైన్యంతో సంప్రదింపులు కోసం భారత మధ్యప్రదేశ్‌లోని సాంచీ

Read More

ట్రై సిరీస్‌కు టీమిండియా జట్టు ఎంపిక

శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మార్చి 6 నుంచి జరిగే ట్రై సిరీస్ టీ20 కి భారత జట్టు ఎంపికైంది.  చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సమావేశమైన చీఫ్‌ స

Read More

ఫ్రీపెయిడ్ కార్డులతో రైతులకు సాయం

2020 నాటికి ప్రాజెక్టులతోనే కోటి ఎకరాలకు నీరందిస్తామన్నారు సీఎం కేసీఆర్. రైతులకు ప్రీ పెయిడ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రీపెయిడ్ కార్డుల్ల

Read More