
లేటెస్ట్
అతిలోక సుందరి.. తరాలు మారినా చెదరని సౌందర్యం
కాలం మారింది…తరాలు మారాయి… కానీ…రోజులెన్ని మారినా ఏళ్లు ఎన్ని గడిచినా మనం మరిచిపోలేని మనుషులు కొందరుంటారు. అలాంటి వారే అతిలోక సుందరి శ్రీదేవి… చిరకాల
Read Moreనటి శ్రీదేవి కన్నుమూత
సినీ నటి శ్రీదేవి కన్నుమూశారు. అతిలోక సుందరి అనంత లోకాలకు తరలివెళ్లారు. సినీ వినీలాకశంలో ఓ వెలుగువెలిగిన శ్రీదేవి ఆకస్మిక మరణం కోట్లాది మంది ప్రేక్షక
Read Moreయాదాద్రిలో ఘనంగా కల్యాణోత్సవం
యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా జరుగుతోంది. యాదాద్రి కొండ కింద పాత జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణోత్సవం జరుగుతున్
Read Moreచివరి T 20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నసౌతాఫ్రికా
కేప్ టౌన్ వేదికగా భారత్ తో జరుగుతున్న చివరి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో రెండు జట్లు స్
Read Moreఅమ్మ బైక్ పథకాన్ని ప్రారంభించిన మోడీ
తమిళనాడు దివంగత సీఎం జయలలిత పేరుతో మరో సంక్షేమ పథకానికి తమిళనాడు సర్కార్ శ్రీకారం చుట్టింది.శనివారం(ఫిబ్రవరి-24) చెన్నైలో పర్యటించిన ప్రధాని మోడీ.. జయ
Read Moreకాకా TTL టోర్నమెంట్ ఫైనల్: ఆదిలాబాద్ VS మెదక్
వెంకటస్వామి తెలంగాణ టీ20 లీగ్ లో సంచలనాలు నమోదయ్యాయి. మెదక్, ఆదిలాబాద్ జట్లు ఫైనల్స్ చేరుకున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ సెమీస్ మ్య
Read Moreరేపు రాజేంద్రనగర్ లో సీఎం రైతు సమన్వయ సమితి
రైతు సమన్వయ సమితులతో సీఎం కేసీఆర్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (ఆదివారం,ఫిబ్రవరి-25) రాజేంద్రనగర్ లో.. ఎల్లుండి(సోమవారం) కరీంనగర్ లో మండలస్థ
Read Moreఉమెన్స్ T-20: భారత్ దే సిరీస్
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. కేప్ టౌన్ వేదికగా శనివారం(ఫిబ్రవరి-24) జరిగిన ఐదవ టీ20లో భారత్ గ్రాండ్ విక్
Read Moreరెవెన్యూ ఉద్యోగులకు కానుక: ఇన్సెంటివ్ గా నెల సాలరీ
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజెందర్, ఉన్నతా
Read Moreడబుల్ బెడ్ రూం ఇళ్లకు హడ్కో డిజైన్- 2017 అవార్డు
సీఎం కేసీఆర్ సర్కార్ ప్రజల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు హడ్కో డిజైన్-2017 అవార్డు దక్కింది. ఏప్రిల్ చివరి
Read Moreసజావుగా జరిగిన మొదటి రోజు TRT పరీక్ష
మొదటి రోజులో భాగంగా ఇవాళ్టి (శనివారం,ఫిబ్రవరి-24) నుంచి ప్రారంభమైన టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) పరీక్షలు సక్రమంగా జరిగాయన్నారు TSPSC చైర్మన్ ఘంటా
Read Moreఇప్పటి వరకు లెక్క ఇదీ : రూ.6వేల కోట్ల నీరవ్ ఆస్తులు సీజ్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ.11వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ ఆస్తులను సీజ్ చేస్తున్నారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. వారం రోజులుగా
Read Moreఇచ్చింది గూగుల్ : 13 ఏళ్ల పిల్లోడికి రూ.8 కోట్ల జీతం
కేవలం 13 ఏళ్ల వయసులోనే అత్యంత ప్రముఖ గూగుల్ కంపెనీలో నెలకు రూ.66 లక్షలు నెల జీతం పొందాలంటే కష్టమే. కానీ ఒక ఇండియన్ చిన్నోడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి
Read More