
లేటెస్ట్
కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారు: హరీశ్
కల్వకుర్తి ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. భూసేకరణ చెల్లింపులు, ఆర్ అండ్ ఆర్ పనులకు అవసరమైన నిదులు విడుదలయ్య
Read Moreడేంజర్ సిగ్నల్ : చిన్నారి రిమోట్ కార్ పేలిపోయింది
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం. టేకులపల్లి మండలం కొత్తూరులో రిమోట్ కారు పేలడంతో అరవింద్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. జాతరలో కొన్న రిమోట్ కార
Read Moreఎయిర్ టెల్ 5G టెస్ట్ రన్ సక్సెస్
2G పోయింది 3G వచ్చింది. 3Gపోయింది 4G వచ్చింది. అయితే ఇప్పుడు 4G కూడా పోయి 5G వచ్చేసింది భారత్ లో. భారత్ లో 5G నెట్ వర్క్ ట్రైల్ ను విజయవంతంగా నిర్వహి
Read Moreసిమ్ కార్డ్ కి నివాళి : స్మార్ట్ ఫోన్ లో ఐ-సిమ్ విప్లవం
ఫోన్ అంటే సిమ్ కార్డ్. అది లేకుండా లక్ష రూపాయల ఫోన్ కొన్నా ఉపయోగం లేదు. ఫోన్ మనిషి అయితే.. సిమ్ కార్డ్ గుండె. టెక్నాలజీలో మరో విప్లవం వచ్చింది. సిమ్ క
Read Moreతక్కువ మందితో ఎక్కువ వ్యాపారమే ”టీ రిచ్”: కేటీఆర్
తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చేయడమ లక్ష్యంగా టీ రిచ్ను ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్ శనివారం(ఫిబ్రవరి-24) హైదరాబాద్ కేంద్రంగా జరిగిన టీ రిచ్
Read Moreఐదు రోజుల చిన్నారితో భర్త అంత్యక్రియలకు
విమానం కూలిన ప్రమాదంలో మృతి చెందిన తన భర్త అంత్యక్రియలకు తన ఐదు రోజుల చిన్నారిని ఎత్తుకొని వచ్చి విధుల్లో పాల్గొంది ఆర్మీ మహిళా అధికారి. బిడ్డను ఎత్తు
Read Moreబలితీసుకుంది : స్కూల్లోకి దూసుకొచ్చి.. పిల్లలను తొక్కిన ట్రక్కు
బీహార్లోని ముజఫర్పూర్లో శనివారం(ఫిబ్రవరి-24) మధ్యాహ్నం ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి ఓ స్కూలు బిల్డింగ్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమా
Read Moreవిమర్శలకు సమాధానం చెప్పేలా TTL టోర్నీ: వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నరు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,HCA ప్రెసిడెంట్ జి.వివేక్ వెంకటస్వామి. ఇందుకోసం
Read Moreకాకా TTL టోర్నమెంట్: ఫైనల్ కి చేరిన మెదక్ మేవరిక్స్ టీం
జి.వెంకటస్వామి తెలంగాణ టీ20 లీగ్ లో మెదక్ మేవరిక్స్ టీమ్ ఫైనల్ చేరింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన సెమీస్ మ్యాచ్ లో హైదరాబాద్ శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్
Read Moreసాహిత్య అకాడమి అవార్డ్ గ్రహీత మునిపల్లి కన్నుమూత
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ గ్రహిత, సినీ రచయిత మునిపల్లె రాజు (92) కన్నుమూశారు. హైదరాబాద్ సైనిక్ పురిలోని తన నివాసంలో ఫిబ్రవరి 24వ తేదీ శనివారం ఉదయం
Read Moreభద్రతా బలగాల చేతిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షోహన్ డి షిరా హతం
మేఘూలయ మోస్ట్ వాంటెడ్ టెరర్రిస్ట్ షోహన్ డి షిరా ను భద్రతా దళాలు ఈ రోజు(ఫిబ్రవరి24) ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఫిబ్రవరి 27న మోఘలయాలో ఎన్నికలు జరగనున్న స
Read Moreఎవడబ్బ సొమ్మని ఇది : మరో బ్యాంక్ ను ముంచిన వజ్రాల కంపెనీ
వజ్రాల వ్యాపారుల టైం బాగోలేదా.. కాలం కలిసి రావటం లేదా.. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననే అంటున్నాయి. నిన్నటికి నిన్న నీరవ్ మోడీ 11వేల కోట్లు ఎగ్
Read Moreకోణార్క్ ఎక్స్ ప్రెస్ లో బాంబుల కలకలం : రెండు అనుమానాస్పద బ్యాగులు స్వాధీనం
కోణార్క్ ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం రేగడంతో ఖమ్మంలో రైలును నిలిపివేశారు అధికారులు. ఎస్11 బోగీలోని సీటు నెంబర్ 57 కింద అనుమానాస్పదంగా రెండు బ్యాగులు ఉ
Read More