లేటెస్ట్
కాళేశ్వరంపై సీబీఐ నో రెస్పాన్స్.. 12 రోజులు గడిచినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం
ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో, నోటిఫికేషన్ జారీ.. అన్ని రకాల డాక్యుమెంట్లు, రిపోర్టులు కూడా అ
Read Moreఇందిరమ్మ చీరలు రెడీ.. పంపిణీకి సిద్ధంగా 50 లక్షల శారీస్.. సెప్టెంబర్ 23 నుంచి పంపిణీ
ప్రాసెసింగ్లో మరో 10 లక్షలు రాజన్నసిరిసిల్ల, వెలుగు: స్వయం సహాయక గ్రూపు (ఎస్ హెచ్జీ) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇంది
Read Moreసొంతిల్లు సుదూరం.. చుక్కల్లో ఇండ్ల ధరలు.. ఈ ఏడాది 6.3 శాతం అప్
అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుదల బడ్జెట్ ఇండ్ల నిర్మాణమూ తక్కువే న్యూఢిల్లీ: సొంతింటి కల సాకారం చేసుకోవడం నానాటికీ కష్టతరంగా మారుతోంది.
Read MoreAsia Cup 2025: 26 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. పాకిస్థాన్పై ఒమన్కు ఘోర పరాభవం
ఆసియా కప్ లో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఒక మాదిరి స్కోర్ చేసినా ఒమన్ పై భారీ విజయం అందుకుంది. శుక్రవారం (సెప్టెంబర్ 12) దుబాయ్ ఇంటర్నేషనల్ క
Read Moreనేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం..ఆరు నెలల్లో ఎన్నికలు
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ శుక్రవారం (సెప్టెంబర్12)ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్
Read Moreకుత్బుల్లాపూర్లో అక్రమంగా తరలిస్తున్న.. రూ.15లక్షల విలువైన బయోడీజిల్ సీజ్
హైదరాబాద్ సిటీ పరిధిలోని కుత్బుల్లాపూర్ లో జోరుగా అక్రమ బయోడీజిల్ దందా సాగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్12) కుత్బుల్లాపూర్ సమీపంలోని బౌరంపేట దగ్గ
Read Moreపంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని.. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి పట్టుకెళతారేమోనన్న భయంతో మనస్తాపం చెంది
Read MoreTeam India: ఫ్యాన్స్కు డబుల్ కిక్.. ఆదివారం (సెప్టెంబర్ 14) రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్లు
ఆదివారం (సెప్టెంబర్ 14) రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్ లు ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇవ్వనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా ఆసియ
Read Moreపత్తిచేనులో గంజాయ సాగు...62లక్షల విలువ చేసే గంజాయి సీజ్
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు జోరుగా సాగుతోంది. పత్తిచేనులో అంతరపంటగా గంజాయి సాగుచేస్తున్నారు. లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు సీజ్ చేశార
Read Moreచందానగర్ లో బైక్ దొంగలు అరెస్ట్..14 బైకులు స్వాధీనం
హైదరాబాద్ సిటీ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాల
Read Moreఓట్ చోరీ ఇలాగే కొనసాగితే.. ఇండియాలోనూ నేపాల్ పరిస్థితి తప్పదు: అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
లక్నో: దేశంలో సోషల్ మీడియా బ్యాన్, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ జెన్ జెడ్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. యువత నిరసనల దె
Read More












