ఘట్ కేసర్, వెలుగు: ప్రయాణికులకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండేందుకు ఘట్ కేసర్ నుంచి లింగంపల్లి వరకు మంగళవారం ఎంఎంటీఎస్ రైలు సర్వీసును ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే డీఆర్ఎం భరతేశ్కుమార్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్-–2 ప్రాజెక్టులో భాగంగా ఘట్ కేసర్ నుంచి మౌలాలి, -సనత్ నగర్ మీదుగా లింగంపల్లి వరకు నడిచే రైలును ప్రధాని ఫ్లాగ్ అప్ చేయనున్నారని చెప్పారు. ఉదయం గం. 10.30 లకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. ఎంఎంటీఎస్ రైలు సర్వీసు సేవలు ప్రారంభమవుతుండగా..స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రావడంతో మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని, సమయానికి ఆఫీసులు, ఇండ్లకు చేరుకోగలుగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇయ్యాల ఘట్కేసర్–లింగంపల్లి ఎంఎంటీఎస్ షురూ
- హైదరాబాద్
- March 5, 2024
లేటెస్ట్
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...