హైదరాబాద్ : వ్యాక్సిన్ పంపిణీ చేసే ANM, ఆశా వర్కర్స్ పై దాడి జరిగింది. ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ANM మంజుల, ఆశా వర్కర్ మల్లీశ్వరీలపై రాజేష్ అనే వ్యక్తి దాడి చేశాడు. వ్యాక్సిన్ కోసం వెల్ నెస్ సెంటర్ కి వచ్చిన రాజేష్... స్లాట్ బుకింగ్ లో టెక్నీకల్ ప్రాబ్లమ్ వస్తుందని... తనకు వ్యాక్సిన్ కచ్చితంగా ఇవ్వాలని వాగ్వాదానికి దిగాడంటున్నారు నర్సులు. వ్యాక్సిన్ నిల్వ లేదని చెప్పదంతో ఆగ్రహంతో తమపై దాడి చేశాడని చెప్తున్నారు. దీనిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు నర్సులు. కేసు నమోదు చేసుకొని రాజేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర తమకు రక్షణ లేదని.. రేపు విధులు బహిష్కరిస్తామంటున్నారు ANMలు.
ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ఆశా వర్కర్స్ పై దాడి
- హైదరాబాద్
- May 6, 2021
లేటెస్ట్
- తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన
- కేసీఆర్ పాలన స్వర్ణయుగం : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
- రేపటిలోగా జీతాలు చెల్లిస్తం .. ఎన్హెచ్ఎం డైరెక్టర్ కర్ణన్ హామీ
- తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
- హాలిడేస్లోనే రోడ్ షోలు .. ముందస్తు అనుమతి తప్పనిసరి
- పాలకవర్గ రాజకీయాలతో..ఆగిన వరంగల్ బడ్జెట్ !
- టెన్త్ పరీక్షలకు తొలిరోజు 1,838 మంది ఆబ్సెంట్
- కేవలం రూ.349కే.. నాలుగు సినిమాలు చూడవచ్చు
- ఐదు వేల కోట్లు..ఆఫర్ ఇచ్చినా వద్దన్నా : కేసీఆర్
- ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీలపై ఈసీ వేటు
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్