తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆశా ఆఫీసర్స్ కాలనీలోని రిహాబిలిటేషన్ సెంటర్లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు గొడవ పడ్డారు. అది మనసులో పెట్టుకున్న మిగతా ముగ్గురు ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి బయటికి వెళ్లేందుకే ఈ ముగ్గురు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా.. వీరుంటున్న రిహాబిలిటేషన్ సెంటర్ అక్రమంగా నడుపుతున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై నోరుమెదపడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
రిహాబిలిటేషన్ సెంటర్ లో దారుణ హత్య
- హైదరాబాద్
- May 23, 2021
లేటెస్ట్
- కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు
- గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలు
- V6 DIGITAL 17.05.2024 EVENING EDITION
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!