లోన్ యాప్ లతో ప్రజలను వేధిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లపోచంపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి.. ఢిల్లీలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. హర్యానాకు చెందిన హేమంత్.. చైనాకు చెందిన మైకెల్ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకుని లోన్ యాప్ డెవలప్ చేసినట్టు ఆమె చెప్పారు. లోన్ తీసుకున్న వారినుంచి 35 నుండి 40 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ 70 వేల రూపాయలు లోన్ తీసుకుంటే.. అతని నుంచి 2 లక్షల వరకు వసూలు చేశారన్నారు. ఆ తర్వాత కూడా డబ్బులు కట్టాలని వేధించడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని డీసీపీ చెప్పారు.
లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య.. ముగ్గురి అరెస్ట్
- హైదరాబాద్
- January 22, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- 25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది
- Ramajogaiah Sastry: ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..ఫస్ట్ కోత అయితే..సెకండ్ లేత అంటూ శాస్త్రీ ట్వీట్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- భూ వివాదం..పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి
- Chandrakanth: నీకు మేము లేమా.. ఎందుకిలా చేసుకున్నావ్.. చంద్రకాంత్ తల్లితండ్రుల ఆవేదన
- తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి ఇతనే..
- మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్
- కిర్గిస్థాన్లో దాడులు: ఇండియన్ స్టూడెంట్స్ బయటకు రావొద్దు
- కామారెడ్డి ఇన్ఛార్జి డీఎంహెచ్వోగా చంద్రశేఖర్
- RCB vs CSK: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బెంగళూరులో వాతావరణం ఎలా ఉందంటే..?
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...