మెదక్
గత ఐదేండ్ల లో జిల్లా పరిషత్కి వచ్చిన నిధులు రూ.20.40 కోట్లే
ఒక్కొ జడ్పీటీసీకి రూ. 70 లక్షల నిధులు స్థానిక సంస్థలకు అందని సరైన ఫండ్స్ నేటితో ముగుస్తున్న జడ్పీ పాలకవర్గం సిద్దిపేట, వెలుగు : సిద
Read Moreకొమురవెల్లిలో దాడికి పాల్పడిన ఏడుగురి అరెస్ట్
కొమురవెల్లి, వెలుగు: ఇటీవల కొమురవెల్లిలో మల్లన్న భక్తులపై దాడికి పాల్పడిన ఏడుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు చేర్యాల సీఐ ఎల్.
Read Moreసంగారెడ్డిలో 72 సైలెన్సర్ల ధ్వంసం
సంగారెడ్డి టౌన్, వెలుగు: బైక్ సైలెన్సర్లను మార్చి చేసి, సౌండ్ పొల్యుషన్కు కారణం అవుతున్న వాటిని పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ రూపేష్ ఆధ్వర్యం
Read Moreకొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8 లక్షలు
జగదేవపూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ ఆలయ హుండీని అధికారులు
Read Moreసంగారెడ్డి జిల్లాలో జూలై 4న జాబ్ మేళా
సంగారెడ్డి టౌన్ , వెలుగు: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి వందన ఒక ప్రకటన తెలిపారు. కా
Read Moreకమ్యూనిటి బిల్డింగ్లను సద్వినియోగం చేసుకోవాలి : సునీతా లక్ష్మారెడ్డి
కౌడిపల్లి, వెలుగు: గ్రామాల్లో కమ్యూనిటీ బిల్డింగ్లను ఉపయోగించుకోవాలని నర్సపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండల పర
Read Moreఆగస్టు 15 నుంచి ఈ– ఆఫీస్
శాఖల పనితీరుపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో ప్లాస్టిక్ నిషేధం మెదక్, వెలుగు: ప్రజలకు సమర్థవంతమైన పరి
Read Moreపుణెలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు మృతిచెందారు. చనిపోయిన వారంతా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన వారు.
Read Moreపుణెలో ఘోర రోడ్డు ప్రమాదం : నారాయణఖేడ్కు చెందిన ఆరుగురు మృతి
మహారాష్ట్రలో పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కార చాలావేగంల
Read Moreమెదక్ జిల్లాలో ప్రజావాణికి దండిగా దరఖాస్తులు
పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు మెదక్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున ప్రజలు త
Read Moreపల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రాస్తారోకో
చేర్యాల, వెలుగు: నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ పరామర్శించేందుకు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిన
Read Moreభూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి టౌన్, వెలుగు: త్రిపుల్ ఆర్కు సంబంధించి మొత్తం 712 ఎకరాలకు చెందిన భూ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి
Read Moreజాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
నిరుద్యోగుల నిరసన సిద్దిపేట టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జాబ్
Read More












