
మెదక్
నిజాంపేటలో అర్హులకు ఇండ్లు రాలేదని ఆందోళన
నిజాంపేట, వెలుగు: మేము ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తామా.. డబుల్ బెడ్ రూమ్ స్కీంకి పనికిరామా' అని నందిగామ మహిళలు ప్రశ్నించారు. గ్రామంలో అర్హులైన
Read Moreరైతులకు ఒకేసారి .. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్కే సాధ్యం
రేగోడ్, వెలుగు: రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయగలిగిన సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్స
Read Moreపల్లెల్లో ఆగిన ఈ- సేవలు.. జీపీ ఆఫీసుల్లో పేరుకుపోతున్న ఫైళ్లు
సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో ఈ-సేవలు నిలిచిపోయాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 1,603 జీపీల్ల
Read Moreపార్టీ మారినందుకు.. దిష్టిబొమ్మతో శవయాత్ర
ఆందోల్ మండలం పోసానిపేట వాసుల నిరసన జోగిపేట, వెలుగు: కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ లో చేరిన మహిళా ఎంపీటీసీ భర్త దిష్టిబొమ్మతో గ్రామస
Read Moreబ్రేక్ ఫాస్ట్ స్కీంను పరిశీలించిన డీఈఓ
శివ్వంపేట, వెలుగు: మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామంలో జడ్పీ హైస్కూల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు తీరును శనివారం డీఈఓ రాధాకిషన్
Read Moreఆశా వర్కర్లపై ప్రభుత్వం చిన్న చూపు: రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: ఆశా వర్కర్లపై కేసీఆర్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్రావు ఆరోపించారు. శనివారం దుబ్బాకలో ఆశ
Read Moreసిద్దిపేటలో బాలింతకు కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి
తెలంగాణలో ఈ మధ్య కాన్పులు వికటించి బాలింత లేదా శిశువులు మృతి చెందుతున్న ఘటనలు జరుగుతున్నాయి. సరైన వైద్యం అందకపోవడం, డాక్టర్లకు
Read Moreఐదు రోజులుగా 30 ఊర్లకు భగీరథ నీళ్లు బంద్
కౌడిపల్లి, వెలుగు : మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీలకు ఐదు రోజులుగా మిసన్ భగీరథ నీటి సరఫరా బంద్
Read Moreముదిరాజులకు అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు : హరీష్ రావు
సంగారెడ్డి : అన్ని కులాలకు కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఆత్మగౌరవ భావనాలు నిర్మించి ఇస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన
Read Moreజాకీలు పెట్టినా బీజేపీ లేవదు..కాంగ్రెస్ గెలవదు : మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి : రేపో, మాపో BRS మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలకు ఇంకా ఏం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎవరెన్
Read Moreబీఆర్ఎస్లో చేరిన తిరుపతిరెడ్డి
మెదక్, వెలుగు: కాంగ్రెస్ టికెట్ రాలేదన్న ఆవేదనతో ఇటీవల రాజీనామా చేసిన మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం బీఆర్ఎస్
Read Moreచదువు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
జోగిపేట, వెలుగు : విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించ
Read Moreకుల వృత్తులకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే మదన్ రెడ్డి
నర్సాపూర్, వెలుగు: ప్రభుత్వం కుల వృత్తులకు మొదటి ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్
Read More