
మెదక్
తుప్పు పడుతున్న వ్యవసాయ పరికరాలు
పాడైపోతున్న అగ్రికల్చర్ మిషన్లు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు లక్షలు పెట్టి వృథాగాఉంచడంపై రైతుల మండిపాటు మెదక్, పాపన్నపేట, వెలు
Read Moreఘట్ కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ లో నేతల మధ్య వర్గపోరు
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోని బీఆర్ఎస్ లో వర్గపోరు భగ్గుమంది. రెండు వర్గాల నాయకులు కొట్టుకున్నారు. ఇదంతా పోలీసుల ముందే జరిగింది. ఇరు వర్గాల నాయకులు, క
Read Moreవికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోను అతివేగంతో వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ
Read Moreస్కూళ్లపై ఎండ ఎఫెక్ట్.. 42 మందికి ..10 మందే హాజరు
స్కూళ్లపై ఎండల ప్రభావం కనిపిస్తోంది. జూన్ సగం గడిచినా ఎండలు తగ్గడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఎండ తీవ్రంగా ఉంటో
Read Moreమంత్రుల కాన్వాయ్లను అడ్డుకున్న బీఎస్పీ నాయకులు
సిద్ధిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్లను సిద్దిపేట జిల్లా బీఎస్పీ నాయకులు గ
Read Moreఎమ్మెల్యే అండతోనే అక్రమంగా మట్టి దందా!
మెదక్, నర్సాపూర్, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గంలో అక్రమ మట్టి, ఇసుక రవాణాపై రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ లీడర్ల అండదండలతోనే ఇల్లీగల్ ద
Read Moreట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం..సమస్యలు పంచుకోండి పరిష్కరిస్తాం
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొన్న(జూన్ 13) విద్యార్థిని దీపిక మృతిపై కమిటీ వేశామ
Read Moreకాంటాపెట్టి 15 రోజులైనా వడ్ల పైసలు రాలే
మెదక్ (శివ్వంపేట), వెలుగు: కాంటాపెట్టి 15 రోజులైనా వడ్ల పైసలు ఖాతాలో జమ కాలేదని శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ ఆధ
Read Moreబీసీలకు టికెట్లు దక్కేనా...కాంగ్రెస్ , బీజేపీలో ఆశావహులు
సిద్దిపేట, వెలుగు : రానున్న ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో బీసీ లీడర్లకు టికెట్ల పై స్థానికంగా చర్చ మొదలైంది. ప్రధాన పార్టీల్లో బీసీ నేతలు టికెట్
Read Moreఐటీ దాడులతో భయపెట్టడం బీజేపీ మూర్ఖత్వమే : మంత్రి జగదీష్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులే అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని
Read Moreమట్టి టిప్పర్లను అడ్డుకున్న వీఆర్ఏలపై దాడి
మనోహారాబాద్, వెలుగు: మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్లను అడ్డుకున్న వీఆర్ఏలపై మట్టి మాఫియా దాడి చేసింది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. &n
Read Moreఅసలు వదిలేసి.. కొసరు కూల్చిన్రు
రామచంద్రాపురం, వెలుగు: చెరువులు, కుంటలను కాపాడాల్సిన అధికారులు కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్మండలం కిష్టారెడ్డిపేట
Read Moreపుట్టిన ఒక్కరోజుకే అమ్మకానికి ఆడ శిశువు
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో ఆడపిల్ల పుట్టిన ఒక్కరోజుకే రూ.20 వేలకు అమ్ముకునేం
Read More