మెదక్

మాటిమాటికీ గేటు..రోజుకు 40 సార్లు పడుతున్న రైల్వే గేట్

పడ్డప్పుడల్లా 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు చేగుంట వద్ద ఆర్‌‌వోబీ నిర్మించాలని డిమాండ్ మెదక్​ (చేగుంట)

Read More

అన్ని కులాలకూ లక్ష రుణం ఇవ్వాలె : చాడ వెంకటరెడ్డి

బీసీలకు లక్ష రూపాయల రుణం కొన్ని కులాలకే కాకుండా అన్ని కులాలకు ఇవ్వాలని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష

Read More

మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కాలేజీ దగ్గర ఉద్రిక్తత 

మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం (జూన్ 13న) ఉదయం రాగుల వంశిక అనే విద్యార్థిని బాచుపల్లి నారాయణ బాలికల క్యాంపస

Read More

గంటల లెక్క చదువు .. చెప్పేందుకు టీచర్లు కావాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: ఇర్కోడ్ మోడల్ స్కూల్‌లో గంటల ప్రాతిపదికన బోధించేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్కూల్ ప్ర

Read More

పిల్లలను పనిలో పెట్టుకుంటే జైలుకే

సంగారెడ్డి టౌన్, వెలుగు: బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని,  ఎవరైనా పనిలో పెట్టుకుంటే  రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమాన

Read More

సిద్దిపేటలో ఐటీ టవర్‌‌ రెడీ.. వెయ్యి మందికి జాబ్స్

సిద్దిపేట, వెలుగు:  మెట్రో నగరాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా  సిద్దిపేటలో ఏర్పా

Read More

765 జాతీయ రహదారి కోసం రూ. 578 కోట్లు...రూ. 7 వేల కోట్లతో కరీంనగర్ అభివృద్ధి

సిద్దిపేట-ఎల్కతుర్తి 765 డీఎల్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 578 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 9

Read More

శిరీష మర్డర్​ కేసు.. తండ్రే హత్య చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్థుల వాగ్వాదం

వికారాబాద్​జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్​గ్రామంలో నర్సింగ్​ విద్యార్థిని శిరీష హత్య కేసులో ఊహించని ట్విస్ట్​లు ఎదురవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసా

Read More

కొమురవెల్లిలో ఎండలోనే భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆదివార వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు కోనేరులో స్

Read More

ఎమ్మెల్యే అండతోనే అక్రమ ఇసుక రవాణా

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్  కొల్చారం, వెలుగు: ఎమ్మెల్యే మదన్​రెడ్డి అండతోనే హల్దీవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన

Read More

నర్సింగ్​ విద్యార్థి హత్య కేసు.. అనిల్​ విచారణలో సంచలన విషయాలు

వికారాబాద్​ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్​రి చెందిన నర్సింగ్​ విద్యార్థి శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  జూన్​ 10 న రాత

Read More

బ్లడ్ స్టాక్ లేదు..సంగారెడ్డిలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత ఏర్పడింది.  ఎవరైనా దాతలు ముందుకొచ్చి రక్తదానం చేస్తే తప్ప బాధితు

Read More

vikarabad crime: యువతి హత్యలో కీలక మలుపు.. పోలీసుల అదుపులో శిరీష బావ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో దారుణ హత్యకు గురైన యువతి శిరీష బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారు తెలిపిన వివరాలు.. జూన్ 10

Read More