మెదక్

గొంతుకోసి, కళ్లను స్క్రూడ్రైవర్​తో పొడిచి.. యువతి దారుణ హత్య

యువతి హత్య వికారాబాద్​ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కడ్లాపూర్​కి చెందిన శిరీష(19) అనే యువతి ఇంటర్​ చదువు

Read More

ఫ్రీడం ఫైటర్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్

మెదక్ (వెల్దుర్తి), వెలుగు: తమ భూమిని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫ్రీడం ఫైటర్​ కుటుంబ సభ్యులు ఆరోపించారు.  వారి వివరాల

Read More

జాబ్​మేళాలో 1,758 మంది ఎంపిక

దుబ్బాక, వెలుగు: సింధు భారతి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్​రావు సహకారంతో దుబ్బాక కేఆర్​ఆర్​ గార్డెన్​లో శనివారం నిర్వహించిన

Read More

రెవెన్యూ డివిజన్ల పోరు..ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్న చేర్యాల ప్రజలు

రామాయంపేటలో 76 రోజులుగా జేఏసీ దీక్షలు రెండు రోజుల బంద్ సక్సెస్ తిగుల్ మండలం కోసం 314 రోజులుగా నిరసనలు సిద్దిపేట, మెదక్, వెలుగు: ఒకప్పుడు న

Read More

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆర్ వీ పోలిమర్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలో రియాక్టర్ పేలి.. పెద్

Read More

పండుగ కోసం ఊరెళ్తే దొంగలు పడ్డారు.. 12 తులాల బంగారం, 25 తులాల వెండి మాయం..

సిద్దిపేట రూరల్, వెలుగు: పండుగ కోసం ఊరికి వెళ్లితే దొంగలు ఇల్లును దోచేసిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన

Read More

నీటిపండుగకు సింగూరు దూరం..ఏళ్లుగా మొదలేకాని సంగారెడ్డి కాల్వ నిర్మాణం

మెదక్​, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్​, మెదక్​ జిల్లా వనదుర్గ(ఘన్​పూర్) ప్రాజెక్ట్​ సాగునీటి దినోత్సవాలకు నోచుకోలేదు.

Read More

రైలు కింద పడి బీఆర్ఎస్ రాష్ట్ర నేత మృతి

శంకర్​పల్లి,  వెలుగు: బీఆర్ఎస్​ రాష్ట్ర నాయకుడు లక్ష్మారెడ్డి(55) శంకర్​పల్లిలో రైలు కింద పడి చనిపోయారు. వికారాబాద్​ రైల్వే పోలీసుల వివరాల ప్రకార

Read More

సంబురాల్లో పడి.. రైతులను పక్కకుపెట్టిన్రు: కోదండరామ్

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ  సీఎం, మంత్రులు దశాబ్ది సంబురాల్లో పడి రైతుల సమస్యలను పక్కకు పెడ్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదం

Read More

బీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్​ కాలేజీ ఇవ్వలే..

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్​ కాలేజీ ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగం

Read More

తల్లి మందలించడంతో కనపడకుండా పోయి శవమై..

మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: తల్లి మందలించడంతో కనబడకుండా పోయిన యువకుడు పది రోజుల తర్వాత శవమై దొరికిన  ఘటన చిలప్​ చెడ్​ మండలంలో జరిగింది. ఏఎస్సై మి

Read More

మొబైల్ ఛార్జింగ్ పెట్టి చోరీ.. 12 తులాల బంగారం, 60 తులాల వెండితో జంప్

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సాయిరాంనగర్​ కాలనీ(చైతన్య నగర్​)లో నివసిస్తు

Read More

ఎన్నికల ముంగట..  కాంగ్రెస్​ సైలెన్స్

    సిద్దిపేట, గజ్వేల్​లో కనిపించని జోష్     ఆశావహుల్లో ఎవరి దారి వారిదే      నేతల తీరుపై క్యాడర్​

Read More