
మెదక్
గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభానికి పర్యావరణ చిక్కులు
ప్రాజెక్టు అనుమతులను నిర్లక్ష్యం చేసిన ఫలితం పర్యవేక్షణ కోసం కట్టపై 12 సీసీ కెమెరాల ఏర్పాటు ఎన్నికల వేళ ప్రాజెక్టు ఓపెనింగ్పై నీలి నీడలు
Read Moreప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
భీష్మించుకు కూర్చున్న బాధితురాలు సంగారెడ్డి జిల్లా కల్హేర్లో ఘటన నారాయణ్ ఖేడ్, వెలుగు : తనను మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకుని న్యాయం చ
Read Moreగౌరవెల్లి ప్రాజెక్టుకు ప్రారంభానికి పర్యావరణ చిక్కులు
ప్రాజెక్టు అనుమతులను నిర్లక్ష్యం చేసిన ఫలితం ఎన్జీటీ ఆదేశాలతో ఆగిన ప్యాచ్వర్క్ పర్యవేక్షణ కోసం కట్టపై12 సీసీ కెమెరా
Read Moreతన బంగారం తనకు ఇవ్వాలని .. కూతురు ఇంటిముందు తల్లి ధర్నా
సిద్దిపేట రూరల్, వెలుగు : దాచి ఉంచమని ఇచ్చిన బంగారాన్ని అడిగితే ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ సిద్దిపేటలో సోమవారం మధ్యాహ్నం కూతురి ఇంటి ముందు
Read Moreఉత్తమ పర్యాటక గ్రామాలుగా.. పెంబర్తి, చంద్లాపూర్
ఉత్తమ పర్యాటక గ్రామాలుగా.. పెంబర్తి, చంద్లాపూర్ ఈ నెల 27న ఢిల్లీలో అవార్డుల ప్రదానం హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల
Read Moreపిల్లాడి కోసం ఒకరి వెంట మరొకరు.. చెరువులో మునిగి నలుగురు మృతి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో విషాదం మృతుల్లో తల్లీ కొడుకు, బంధువులు మనోహరాబాద్, వెలుగు : చెరువులో ఆడుకుంటున్న 12 ఏండ్ల బాలుడు గల్లంత
Read Moreఆటో మొబైల్ షాపులో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన సామాగ్రి
మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రామయంపేట్ మండలం కేంద్రంలోని చాముండేశ్వరి ఆటోమొబైల్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్
Read Moreమెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి నలుగురు మృతి
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లి చెరువులో మునిగి నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు(12) ఉన్నార
Read Moreకవితపై రేవంత్ ప్రచారం.. కేవలం బురదజల్లే ప్రయత్నం మాత్రమే : రఘునందన్ రావు
రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పొద్దున లేస్తే బీజేపీపైన బురద చల్లే
Read Moreగణేష్ మండపాల్లో ముస్లింల అన్నదానం
గణేష్ చతుర్థి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని వినాయకుడి మండపం వద్ద మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం సోదరులు గణేషుడి వద్ద అన్నదానం చేశారు. దీనికి సంబ
Read Moreమైనంపల్లితో కాంగ్రెస్ నేతల భేటీ.. మెదక్, మల్కాజ్గిరి సీట్లపై చర్చలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో ఇప్
Read Moreగీత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం : పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హవేళీ ఘనపూర
Read Moreఐక్య ఉద్యమాలతోనే అధికారం : బీసీ కుల సంఘ నాయకులు
సిద్దిపేట టౌన్, వెలుగు: ఐక్య ఉద్యమాల ద్వారానే అధికారాన్ని సాధిస్తామని బీసీ కులసంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని విపంచి కళానిల
Read More