మెదక్
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు : మంత్రి దామోదర రాజనర్సింహ
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్త
Read Moreకొత్త ఎమ్మెల్యేకు సవాళ్లెన్నో..
అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులు ఎప్పుడెప్పుడు కంప్లీట్అవుతాయని ఎదురు చూస్తున్న ప్
Read Moreవర్షంతో పంట నష్టం..రైతు ఆత్మహత్య
వర్షంతో పంట నష్టం..రైతు ఆత్మహత్య ములుగు జిల్లాలో ఘటన ధరణి పోర్టల్లో భూమి ఎక్కలేదన్న మనస్తాపంతో మెదక్ జిల్లా మహిళక
Read Moreకాటగల్పిన గూగుల్ మ్యాప్స్
కాటగల్పిన గూగుల్ మ్యాప్స్ రూట్తప్పుగా చూపడంతో.. గౌరవెల్లి రిజర్వాయర్లోకి డీసీఎం నీటి మధ్యలో ఉన్న నలుగురు వ్యక్తులను కాపాడిన స్థానికులు
Read Moreఅధికారిక కార్యక్రమాలకు నా భార్యను పిలవండి : జగ్గారెడ్డి
అధికారులకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచన సంగారెడ్డి, వెలుగు : ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాలు, అధికారిక కార్యక్రమాలకు
Read Moreఅన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా : సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు
Read Moreచెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి : చంద్రశేఖర్
జహీరాబాద్, వెలుగు: మండలంలోని కొత్తూర్ బి గ్రామ సమీపంలో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు పెండింగ్బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ మ
Read Moreప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం : జావిదలీ
సంగారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా టీఎన్జీవోస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కేంద్ర సంఘం రా
Read Moreప్రజా దర్బార్లో ఫిర్యాదుల వెల్లువ
తూప్రాన్, వెలుగు: కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బర్ లో పట్టణానికి చెందిన కమ్మరి శ్రీనివాసాచారి గజ్వేల్ లో బీఆర్ఎస
Read Moreసంగారెడ్డి జిల్లాలో స్లోగా వడ్ల కొనుగోలు .. ఆందోళన చెందుతున్న రైతులు
ఇప్పటికే 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు క్లోజ్ ఇంకా కొనసాగుతోన్న వరి కోతలు కొన్నది రూ. 223.35 కోట్ల వడ్లు చెల్లించింది రూ.83.87 కోట్లు మాత్రమే
Read Moreజామ తోటలో డ్రగ్స్ తయారీ .. ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
గుట్టురట్టు చేసిన యాంటీ నార్కోటిక్ టీమ్ సంగారెడ్డి జిల్లాలో 14 కిలోల అల్ప్రాజోలం పౌడర్ పట్టివేత ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
Read Moreకబ్జాల నుంచి భూములను కాపాడండి.. కలెక్టరేట్ ఎదుట అద్రాస్ పల్లి గ్రామస్తుల నిరసన
ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారంటు మూడు చింతలపల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామస్తులు మేడ్చల్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టా
Read Moreమక్కరాజ్ పేటలో గృహ ప్రవేశం రోజే విషాదం
లారీ ఢీకొని బాలుడు మృతి మెదక్ (చేగుంట), వెలుగు: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్ పేట లో
Read More











