హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత చొరవ చూపాలని ఆయన అన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగినవిధంగా ఆదుకోవాలని ఆయన కోరారు.
Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021