జీవితం మీద విరక్తితో బాలిక సూసైడ్

జీవితం మీద విరక్తితో బాలిక సూసైడ్

హైదరాబాద్ : జీవితం మీద విరక్తితో ఓ మైనర్ బాలిక చనిపోయిన సంఘటన సోమవారం హైదరాబాద్ లో జరిగింది. మల్కాజిగిరి, సర్దార్​ పటేల్​నగర్​లో నివసించే తనూషా (17) తన చావుకు ఎవ్వరూ కారణం కాదని, జీవితం మీద విరక్తి చెంది చనిపోతున్నానని సూసైడ్ చేసుకుంది. నా పేరెంట్స్ నన్ను ఏవిధంగా ఇబ్బందులు పెట్టలేదని..  నాకు ఎందుకో బ్రతకాలని అనిపిండంలేదు, అందుకే కిరోసిన్ పోసుకుని చనిపోదాం అనుకున్న, ఈ మాటర్లో మా పేరెంట్స్ ఇన్వాల్మెంట్ లేదు అని లెటర్ రాసి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.