కాంగ్రెస్ కార్యకర్తపై దాడి.. పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ కార్యకర్తపై దాడి.. పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో కాంగ్రెస్ కార్యకర్తపై దాడి జరిగింది. పట్టణంలోని 16వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ తుమ్మ రమేష్, కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేశారు. ఈ దాడిలో బొంతల సందీప్ అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో ఈరోజు(డిసెంబర్ 13) చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గాయాలైన కార్యకర్త సందీప్ ను పరామర్శించారు.