V6 News

అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా?..బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు

అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా?..బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌పై  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నిర్వహించిన దీక్షా దివస్​ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పట్టించుకోకుండా ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ విమర్శించారు.  ‘‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. విజయ్​ దివస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు’’ అని రాసుకొచ్చారు.