బాసర రైల్వే స్టేషన్ చౌరస్తా.. ఓ తల్లి తన బిడ్డతో సహా నిలబడి ఉంది. చిన్నారి ఆకలవుతోందని చెప్పడంతో ఆ తల్లికి ఏం చేయాలో తోచలేదు. దగ్గర్లనే ఓ గోమాత కనిపించింది. వెంటనే ఆ ఆవు దగ్గరకు తీసుకెళ్లి పిల్లవాడి నోటిలో పాలు పిండి ఆకలి తీర్చింది. తర్వాత బస్సు రావడంతో తల్లీకొడుకులు అందులో వారి ఊరికి వెళ్లిపోయారు.
For More News..