దారుణం.. చిన్నారి చేతి కోసి బిల్డింగ్ పై నుంచి దూకిన తల్లి

దారుణం.. చిన్నారి చేతి కోసి బిల్డింగ్ పై నుంచి దూకిన తల్లి

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి దారుణం జరిగింది.  శాతవాహన కాలనీలో  కన్న కొడుకు రియన్ష్(3) చేతిని కత్తితో కోసి మూడు అంతస్థుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. చిన్నారి  రియాన్ష్  చేతికి గాయం కావడంతో  తీవ్ర రక్తం కారిపోవడంతో బాబుకూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త వేధింపుల కారణంగా ఈ ఘటన జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం  ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

see more news

33వేలు దాటిన కరోనా మరణాలు