సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఎర్కారం మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు వెంకన్నను గ్రామంలోనే కత్తులతో నరికి చంపారు దుండగులు. అయితే గత రెండు రోజులుగా సహాకార సంఘాల ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గొడవలే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్ , కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు మళ్లీ హత్య జరగడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో TRS నేత దారుణ హత్య
- తెలంగాణం
- February 15, 2020
లేటెస్ట్
- కవిత బెయిల్ పిటిషన్పై ఇవ్వాల తీర్పు
- జహీరాబాద్లో నువ్వా నేనా! .. కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్
- కేకేఆర్ టాప్ షో ..98 రన్స్ తేడాతో లక్నోపై గెలుపు
- మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
- జడేజా మ్యాజిక్ .. చెన్నై ఖాతాలో ఆరో విక్టరీ
- రూ.11.35 లక్షల విలువైన డైమండ్ ఇయర్స్ రింగ్స్ను .. 1,080 కే అందుకున్న లక్కీ ఫెలో
- దేశంలో భారీగా పెరిగిన హోమ్ లోన్లు ..రెండేండ్లలో 10 లక్షల కోట్లు
- ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
- పగలంతా భగభగ..సాయంత్రం గాలివాన
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..