అనాథలకు అన్నీ తానై బాగోగులు చూసుకోవడంతోపాటు ఓ వృద్ధుడి అంత్యక్రియలను కన్నకూతురిలా నిర్వహించిం ది సహృదయ ఆశ్రమ నిర్వాహకురాలు మహ్మద్ యాకూబీ. ముస్లిం మహిళ అయినా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి తన ఔదార్యం చాటుకుంది. ఈ ఘటన సోమవారం భువనగిరి పట్టణంలోని రాయిగిరిలో చోటుచేసుకుంది. వివరాలు.. ధావునూరిరామయ్య అనే వృద్ధుడు గత జూన్ 26న భువనగిరి మండలంలోని కూనూరు బస్టాండ్ లో మతిస్థిమితం లేకుండా తిరుగుతూ కనిపించాడు.అనాథ వృద్ధుడిని కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్ రాయగిరిలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రమ కోఆర్డినేటర్ ఎండీ నజీర్ మియా సమక్షంలో చేర్పిం చారు. ఇతను ఈనెల 17న ఆశ్రమంలో మరణించాడు. అతనికి బంధువులు ఎవరు లేనందున ఆశ్రమ నిర్వాహకురాలు మహ్మద్ యాకూబీ రాయగిరిలోని జింకల పార్క్ దగ్గరలో గల శ్మశాన వాటికలో దహనసంస్కారాలు నిర్వహిం చారు. కార్యక్రమంలో రాయగిరివాసులు మేడబోయిన మహేశ్ , కొండం ఉపేందర్, నాంపల్లి జగదీశ్వర్రెడ్డి , ఆకుల స్వామి ఉన్నారు . Read more
అనాథ వృద్ధుడికి..అన్నీతానైన ముస్లిం మహిళ
- తెలంగాణం
- August 20, 2019
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు