నల్గొండ

డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్‌ ముట్టడికి స్టూడెంట్ల యత్నం

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే

Read More

దళితబంధు మా ఊరికి ఇవ్వండి...పైళ్ల శేఖర్ రెడ్డిని నిలదీసిన దళితులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అనంతారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందు

Read More

గిరిజనులను బంధించి .. పోడు పట్టాల పంపిణీ

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో గిరిజన రైతులను బంధించి.. కొందరికి మాత్రమే పోడు పట్టాలను పంపిణీ చేశారు. మంత్రితో మాట్లాడిస్తామని చెప్పి.. పట్ట

Read More

ఆందోళనలతో .. అట్టుడుకిన కలెక్టరేట్లు

సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు: సూర్యాపేట, నల్గొండ కలెక్టరేట్లు పేదల ఆందోళనలతో అట్టుడికాయి. సోమవారం లెఫ్ట్‌ పార్టీలు, ప్రజా సంఘాల పోరాట వ

Read More

డెడ్​ స్టోరేజీ దగ్గరలో ‘సాగర్’

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో  నీటిమట్టం అడుగంటిపోతున్నది. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా,  ప్రస్తుతం 519.60 అడుగులు ఉన్నది. ఎగు

Read More

జనగర్జనకు ఎవరికి వారే... గ్రూపులుగా తరలిన కాంగ్రెస్​ లీడర్లు

యాదాద్రి, వెలుగు:  కాంగ్రెస్‌లో గ్రూప్‌ గొడవలు సద్దు మణగలేదు.  ఖమ్మంలో జరిగిన జన గర్జన సభకు లీడర్లు ఎవరికి వారీగా తరలివెళ్లారు. యా

Read More

పోడు పట్టాలు కొందరికే..అప్లయ్​చేసుకున్నది 2130 మంది

ఎంపిక చేసింది 205, పట్టాలు ఇచ్చేది 128 మందికి.. 77 మంది భూములపై రీ సర్వేనేడు పాస్​బుక్స్ ​పంపిణీ యాదాద్రి, వెలుగు: పోడు భూములకు పట్టాల పంపిణ

Read More

కొండనిండా ‘బీఆర్ఎస్’ భక్తులే !

యాదగిరిగుట్టకు మంత్రి, ఎమ్మెల్యేల వెంట తరలివచ్చిన 1500 మంది లీడర్లు, కార్యకర్తలు    ఇబ్బందులు పడ్డ సాధారణ భక్తులు యాదగిరిగుట్ట, వె

Read More

పీకలదాకా మద్యం తాగారు.. రక్తం కారే వరకూ తన్నుకున్నారు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో కొందరు యువకులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. రక్తాలు కారే వరక

Read More

ఈ యేడూ పనులు డౌటే.. ముందుకు సాగని సాగర్‌‌ లెఫ్ట్‌ కెనాల్‌ రిపేర్లు

రూ.14 కోట్లు మంజూరైనా టెండర్లు కంప్లీట్ కాలే  గండ్లు పడ్డ వద్ద తాత్కాలిక పనులతో సరి వరదొచ్చేలోగా పూర్తిచేస్తామంటున్న ఎన్‌ఎస్‌పీ

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2023 జులై 02 ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానిక

Read More

అనాథలకు ఇచ్చిన హామీ అమలు చేయాలి :మంద కృష్ణ మాదిగ

సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, వెలుగు: అనాథ పిల్లలకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలుతో పాటు స్మార్ట్ కార్డులు ఇస్తామన్న హామీని

Read More

హరీశ్ రావు పిలిచినా ఎమ్మెల్యే రాలేదు

    టీ డయాగ్నొస్టిక్​ సెంటర్ ‌‌ఓపెనింగ్ ‌‌కు రాని ఎమ్మెల్యే       జడ్పీ చైర్మన్​ ఆధర్యంలోప్రోగ్

Read More