నల్గొండ
ప్రజల బతుకులు మారాలంటే టీఆర్ఎస్ను బొందపెట్టాలె : రాజగోపాల్ రెడ్డి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండు ఎమ్మెల్యేలను, ఎంపీలను బానిసలుగా చూస్తున్నడు.. నియంతలా పాలిస్తున్నడు బైపోల్లో ప్రజల తీర్పు కోసం
Read Moreచేనేత కార్మికుల సమస్యలపై ప్రధానికి కేటీఆర్ పోస్ట్ కార్డ్
చేనేత కార్మికుల సమస్యలపై మంత్రి కేటీఆర్ కలం కదిపారు. కార్మికుల సమస్యలను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా పోస్ట్ కార్డుపై లేఖ
Read Moreఈ ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ లైఫ్ ఖతం : తలసాని
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ లైఫ్ ఖతమేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేశారు. మునుగోడు
Read Moreప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు : వివేక్ వెంకటస్వామి
యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విసుగుచెందారని బీజేపీ చేపట్టిన ఇంటింటి
Read Moreస్రవంతిని గెలిపించండి... దగ్గరుండి పని చేయిస్తా: ఉత్తమ్
నల్గొండ జిల్లా: మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీని బొంద పెట్టాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్ మండలం అలంపూర్
Read Moreకాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే: లక్ష్మణ్
మునుగోడు: టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున మునుగోడులో ఎంపీ
Read Moreఅవసరం తీరాక బయటకు నెట్టేస్తడు.. సీఎం కేసీఆర్ పై వివేక్ ఫైర్
మునుగోడు: సీఎం కేసీఆర్ తన అవసరం కోసం ఏమైనా చేస్తడని, అవసరం తీరాక ఎంతటి వారినైనా బయటకు నెట్టేస్తడని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ
Read Moreకేసీఆర్ ను గద్దె దింపాలనే రాజీనామా చేశా : రాజగోపాల్ రెడ్డి
సీఎం కేసీఆర్ ను గద్దె దింపాలనే తాను రాజీనామా చేశానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఒక నియంతలా రాష్ట్రాన్ని పా
Read Moreమునుగోడు ఉప ఎన్నిక కృత్రిమ ఎన్నిక : ఎమ్మెల్యే గాదరి కిషోర్
మునుగోడు ఉప ఎన్నిక.. కృత్రిమ ఎన్నిక అని తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్న ప్రతిపక్ష నాయకులు మ
Read Moreరేవంత్ కు అండగా ఉంటాం : కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులందరూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అండగా ఉంటారని భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమ
Read Moreమునుగోడులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వికాస్ రాజ్
నల్గొండ జిల్లా: మునుగోడులో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పర్యటించారు. శనివారం మునుగోడు మండలం పలివేల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్ర
Read Moreకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంగతి అధిష్టానం చూసుకుంటది : ఉత్తమ్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడినా అధిష్టానం చూసుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది ఏఐ
Read Moreమునుగోడులో కేసీఆర్ ప్రలోభాలకు తెరదీసిండు : ఈటల
ఉపఎన్నిక ఎక్కడ ఉంటే అక్కడ కేసీఆర్ ప్రలోభాలకు తెరదీస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కానీ మునుగోడులో కేసీఆర్ కుట్రలు పనిచేయవని.. ప్రజల
Read More












