నల్గొండ
ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే చండూర్ ని రెవిన్యూ డివిజన్ చేస్తాం
నల్లగొండ జిల్లా: మునుగోడు బై పోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపిస్తే చండూర్ ని రెవిన్యూ డివిజన్ చేస్తామని మంత్రి కేటీఆ
Read Moreబైపోల్ ప్రచారంలో రాజగోపాల్ భార్య, బంధువులు
మునుగోడు ఎన్నిక ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల తరుపున వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. నాంపల్లి మండలంలో బీజేపీ అభ్
Read Moreప్రతి భారతీయుడు ఈ పిటిషన్ పై సంతకం చేయాలి : కేటీఆర్
చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ నిన్న పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. తాజాగా ఇవాళ ఆన్ లైన్ పిటిషన్
Read Moreమంత్రి హరీశ్ మీటింగ్ లో ఓటర్లకు మందు పంపిణీ
ఎల్బీ నగర్ తుర్కయాంజల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ లీడర్లు ఓటర్లకు మందు బాటిళ్లు పంచారు. మంత్రి హరీశ్ రావు మీటింగ్ అయిపోగానే.. వచ
Read Moreభవిష్యత్తులో గౌడన్నలకు మోపెడ్ బండ్లు ఇస్తాం: కేటీఆర్
రంగారెడ్డి జిల్లా: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైన్ షాపుల కేటాయింపులో గీత కార్మికులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగా
Read Moreనేతన్నల సమస్యలపై ప్రధానికి కవిత పోస్ట్ కార్డ్
మన చేనేత పరిశ్రమ దేశ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజీలేని కృషిచేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటువంటి కీలక పాత్ర పోషిస్తున్న చేనేత పరిశ్ర
Read Moreకోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అధిష్టానం చూస్కుంటది : జానారెడ్డి
నల్గొండ జిల్లా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు ఇవ్వడంపై పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి స్పందించారు. అప్రజాస్వామి
Read Moreపాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి జరిగింది. నాంపల్లి మండలంలో ప్రచారానికి వెళ్తున్న తన కాన్వాయ్ కు బీజేపీ
Read Moreసొంత డబ్బుతో మునుగోడుకు చేతనైనంత చేశా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా: తన రాజీనామా వల్లనే కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్
Read Moreటీఆర్ఎస్ నాయకులు మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుండ్రు: బండి సంజయ్
నల్గొండ జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిర
Read Moreఊపందుకున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం
యాదాద్రి భువనగిరి జిల్లా: ఉప ఎన్నిక పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీ ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలు, క్యాడర్ అంతా రోడ
Read Moreపేదలకు ఇళ్లు కట్టించరు..కానీ ఫాం హౌజ్ లు మాత్రం కట్టుకుంటారు:కిషన్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలు ధర్మానికి, న్యాయానికి..అన్యాయానికి, అక్రమాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందు
Read Moreకేసీఆర్ కాంగ్రెస్ను చంపితే.. పులిలా బీజేపీలో చేరిన : రాజగోపాల్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్కు అహంకారం ఎక్కువైందని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుడిని, జాతిపితను అని చెప్పుకునే సీఎం
Read More












